Kavitha Arrest : తెలంగాణలో మూడు రాజకీయ పార్టీలకు సంబం ధించిన కీలక పరిణామాలు జరిగాయి. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కవితను ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు అరెస్టు చేశారు.
సీఎం రేవంత్ రెడ్డి ముస్లిం సోదరులకు ఎల్బీ స్టేడి యంలో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. మరోవై పు ప్రధాని మోడీ మల్కాజ్గిరి లో బిజెపి అభ్యర్థుల తరఫున రోడ్ షో నిర్వహించి ఎన్నికల్లో మద్దతు కోరారు. మూడు పార్టీలకు చెందిన మూడు కార్య క్రమాలు హైదరాబాదులోనే జరగడం విశేషం.
మోడీ హైదరాబాద్ పర్యటనలో ఉండగానే ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు కవితను అరెస్టు చేయ డంపై పలు అనుమానాలకు తావిస్తోందని బిఆర్ఎ స్ నేతలు ఆరోపిస్తు న్నారు. మొత్తం మీద మూడు ప్రధాన పార్టీలకు సంబంధించిన ఈ కార్యక్రమాలు హైలైట్ గా నిలిచాయి.