తెలంగాణ ప్రభుత్వానికి 900కోట్ల జరిమానా విధించింది ఎన్జీటీ. పర్యావరణ అనుమతులు లేకుండానే పాలమూరు - రంగారెడ్డి , డిండి ప్రాజెక్టులు చేపట్టారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ 900 కోట్ల జరిమానా విధించింది. ఈ...
ఢిల్లీ పర్యటన ముగించుకొని హైద్రాబాద్ బయలుదేరారు తెలంగాణ ముఖ్యమంత్రి , భారత్ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కేసీఆర్. నాలుగు రోజుల పాటు దేశ రాజధాని ఢిల్లీలో పర్యటించిన కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ కొత్త...
తన కూతురు పెళ్ళికి రావాల్సిందిగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఆహ్వానించాడు హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ. గత మూడు రోజులుగా కేసీఆర్ ఢిల్లీలో మకాం వేసిన సంగతి తెలిసిందే. తెలంగాణ రాష్ట్ర...
తెలంగాణ ముఖ్యమంత్రి , భారత్ రాష్ట్ర సమితి అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ( కేసీఆర్ ) న్యూఢిల్లీలోని BRS పార్టీ కార్యాలయాన్ని సందర్శించారు. సర్దార్ పటేల్ మార్గ్ లో భారత్ రాష్ట్ర...
బండి సంజయ్ వ్యాఖ్యలు బాధాకరం అంటూ వ్యాఖ్యానించింది ఎమ్మెల్సీ కవిత. బీజేపీలో మహిళలకు గౌరవం లేదని , వాళ్ళు మహిళలను కించపరుస్తూనే ఉంటారని , మోడీ కూడా మమతా బెనర్జీని అవమానించాడని అలాగే...