టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు విశాఖ షెడ్యూల్ ఖరారు అయ్యింది. ఈ నెలలో చంద్రబాబు విశాఖలో పర్యటించ నున్నట్లు ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి బుద్ధా వెంకన్న తెలిపారు. ఈ నెల...
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు కు కష్టాలు వెంటాడుతున్నాయి. చంద్రబాబు ప్రభుత్వ హాయంలో అమరావతి భూముల విషయంలో అక్రమాలు జరిగాయని వైసీపీ శ్రేణులు ఆరోపించాయి.
2019 ఎన్నికల్లో అధికారంలోకి రాగానే వైసీపీ ప్రభుత్వం బాబు...
2019 లో ఎన్నికల్లో అధికారం కోల్పోయిన నాటి టీడీపీ కష్టాలు వెంటాడుతునే ఉన్నాయి. ఇప్పటికే అధికారం కోల్పోయి నాలుదేళ్లు దాటింది. కాని తెలుగుదేశం పార్టీ కష్టాలు మాత్రం తప్పడం లేదు. టీడీపీ అధినేత,...
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి షాకిచ్చింది సుప్రీం కోర్టు. అమరావతిపై ఏపీ హైకోర్టు తీర్పుపై స్టే ఇచ్చేందుకు నిరాకరించింది దేశ సర్వోన్నత న్యాయస్థానం. తదుపరి విచారణను జులై 11 కు వాయిదా...
ఇక మా రాజధాని వైజాగ్ మాత్రమే అని కుండబద్దలు కొట్టాడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఢిల్లీలో జరిగిన సమావేశంలో పాల్గొన్న జగన్ పెట్టుబడిదారులను ఆకర్షించడానికి గట్టి ప్రయత్నాలే చేసాడు. త్వరలోనే...