పాకిస్థాన్ ఉగ్రమూకలు భారత్ వాణిజ్య రాజధాని ముంబై పై దాడికి పాల్పడిన ఘటనకు నేటికి 14 ఏళ్ళు. సరిగ్గా 14 సంవత్సరాల క్రితం పాకిస్థాన్ నుండి వచ్చిన ఉగ్రవాదులు ముంబై లోకి నేరుగా...
జమ్మూ కాశ్మీర్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆ రోడ్డు ప్రమాదంలో ఆరుగురు జవాన్లు మరణించగా మరికొంతమంది తీవ్రంగా గాయపడ్డారు. జవాన్లను తీసుకొస్తున్న బస్సు బ్రేక్ ఫెయిలై నదిలో పడిపోయింది. దాంతో...