తెలంగాణ ఐటీ శాఖామంత్రి కేటీఆర్ - బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ ల మధ్య మరోసారి ట్విట్టర్ వార్ మంటలు పెడుతోంది. కోచ్ ఫ్యాక్టరీ ఇవ్వం - ప్రధాని
పసుపు బోర్డు ఇవ్వం-...
తెలంగాణ ఐటీ శాఖా మంత్రి కల్వకుంట్ల తారకరామారావును మంత్రివర్గం నుండి బర్తరఫ్ చేసేంత వరకు ఉద్యమాలు , ధర్నాలు చేస్తూనే ఉంటామని సంచలన వ్యాఖ్యలు చేసాడు బీజేపీ తెలంగాణ చీఫ్ బండి సంజయ్....
ఎమ్మెల్సీ కవిత సంచలన నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈరోజు ఈడీ విచారణకు హాజరు కావాలా ? వద్దా ? అని తీవ్ర తర్జన భర్జన అనంతరం ఈడీ విచారణకు హాజరు కావాలని నిర్ణయించుకుందట....
ఈరోజు ప్రగతి భవన్ కు వెళ్లనుంది ఎమ్మెల్సీ కవిత. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవిత ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. కాగా ఆ కేసులో ఎలా వ్యవహరించాలి అని చర్చించడానికి తన...
ఎమ్మెల్సీ కవితకు ఈడీ మళ్ళీ నోటీసులు జారీ చేసింది. ఈరోజు విచారణకు హాజరు కావాల్సిన కవిత విచారణకు రాకపోగా సుప్రీంకోర్టులో ఈనెల 24 న విచారణ ఉన్నందున సుప్రీంకోర్టు తీర్పు వెలువడిన తర్వాత...