తెలంగాణ కొత్త సచివాలయంలో అగ్నిప్రమాదం జరిగింది. ఈరోజు తెల్లవారుఝామున 3 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది అయితే ఇది మొదట మాక్ డ్రిల్ అంటూ ప్రచారం చేసారు భద్రతా సిబ్బంది. అయితే...
తెలంగాణ నూతన సచివాలయం అబ్బురపరిచేలా ఉంది. అన్ని హంగులతో సర్వాంగ సుందరంగా తీర్చి దిద్దారు. 600 కోట్లతో కొత్త సచివాలయం నిర్మించాలని భావించిన కేసీఆర్ దాన్ని 1200 కోట్లకు పెంచినట్లు ప్రతిపక్షాలు ఆరోపణలు...
విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్డీఐ)లో ఆకర్షణలో తెలంగాణ టాప్ టెన్ లో 7వ స్థానంలో నిలవగా ఆంధ్రప్రదేశ్ 14వ స్థానానికి పడిపోయింది. కేంద్ర ప్రభుత్వ నివేదిక ప్రకారం.. అక్టోబర్ 2019 – సెప్టెంబర్...
ఆంధ్రప్రదేశ్ లో సంక్రాంతి సంబరాలు పెద్ద ఎత్తున జరుపుకుంటారన్న సంగతి తెలిసిందే. సంక్రాంతి పండుగను అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. ఇక కోళ్ల పందాలకు కేరాఫ్ అడ్రస్ ఏపీ అనే విషయం తెలిసిందే. సామాన్యుల...
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తెలంగాణ పర్యటన ఖరారైంది. ఫిబ్రవరి 13 న మోడీ తెలంగాణలో పర్యటించనున్నారు. అసలు ఈనెల 19 నే తెలంగాణలో మోడీ పర్యటించాల్సి ఉండే అయితే వందే భారత్ ట్రైన్...