కడప పార్లమెంట్ సభ్యులు వైఎస్. అవినాష్ రెడ్డికి సీబీఐ మళ్లీ నోటీసులు పంపించింది. నాలుగు రోజుల క్రితం ఎంపీకి నోటీసులు పంపిన సీబీఐ ఈరోజు హైదరాబాద్ లో సీబీఐ కార్యాలయంలో విచారణకు హాజరు...
వైఎస్ వివేకానంద రెడ్డి కుటుంబం వైఎస్ జగన్ కుటుంబాన్ని నాశనం చేయాలని చూసిందని సంచలన వ్యాఖ్యలు చేసాడు మాజీ మంత్రి కొడాలి నాని. నిన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ని...
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ముగ్గురు నిందితులను చంచల్ జైలుకి తరలించారు. కడప జైలు నుండి ముగ్గురు నిందితులను హైదరాబాద్ కు తరలించిన పోలీసులు సీబీఐ...
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసును తెలంగాణకు బదిలీ చేసింది సుప్రీం కోర్టు. వైఎస్. వివేకా కూతురు డాక్టర్ సునీత తన తండ్రి హత్య కేసు విచారణ సరైన దిశలో...