నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా రూపొందుతున్న చిత్రం '' వీర సింహా రెడ్డి ''. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం నుండి సెకండ్ సింగిల్ గా '' సుగుణ సుందరి...
అగ్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ అదిరిపోయే మాస్టర్ ప్లాన్ వేసింది. తాజాగా ఈ సంస్థ శిఖరాగ్ర కథానాయకులు చిరంజీవి , బాలకృష్ణ లతో ఏకకాలంలో సినిమాలు నిర్మిస్తున్న విషయం తెలిసిందే....
మెగాస్టార్ చిరంజీవి తాజాగా నటిస్తున్న చిత్రం '' వాల్తేరు వీరయ్య ''. కె ఎస్. రవీంద్ర అలియాస్ బాబీ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. చిరంజీవి సరసన శృతి...