33.7 C
India
Sunday, June 16, 2024
More

    Kidney Stones : మహిళ కిడ్నీలో 77 రాళ్లు.. తొలగించిన వైద్యులు

    Date:

    Kidney Stones
    Kidney Stones

    Kidney Stones : పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురానికి చెందిన ఒక మహిళ కిడ్నీలో నుంచి 77 రాళ్లను వైద్యులు తొలగించిన సంఘటన పాలకొల్లు ప్రైవేటు ఆసుపత్రిలో జరిగింది.

    పాలకొల్లు జనతా ఆస్పత్రిలో వైద్య పరీక్షల కోసం ఓ మహిళ వచ్చింది. వైద్యుల పరీక్షిస్తుండగా ఆమె కిడ్నీలో రాళ్లు ఉన్నట్లు గుర్తించారు. మంగళవారం శస్త్ర చికిత్స చేసి 77 రాళ్లను తొలగించారు. ప్రస్తుతం ఆ మహిళ ఆరోగ్యంగా ఉన్నారని పాలకొల్లు జనతా ఆస్పత్రి వైద్యులు తెలిపారు.

    కిడ్నీలో రాళ్లు ఏర్పడడానికి అనేక కారణాలు ఉన్నాయి. మూత్రపిండాల నుండి మూత్రాశయం వరకు తరచుగా మూత్రం కేంద్రీకృతమై ఉన్నపుడు రాళ్లు ఏర్పడతాయి. వీటిలో ఖనిజాలు స్ఫటికీకరణగా కలిసి ఉంటాయి. ఏది ఏమైనా ఒకేసారి 77 రాళ్లను కిడ్నీలో నుంచి తొలగించడం అభినందనీయం.

    Share post:

    More like this
    Related

    Satya Kumar Yadav : మంత్రిగా బాధ్యతలు చేపట్టిన సత్యకుమార్ యాదవ్

    Satya Kumar Yadav : ఏపీ వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ...

    CM Chandrababu : నామినేటేడ్ పదవులు కష్టపడ్డ వారికే ఇస్తాం.. ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు

    CM Chandrababu : ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక నారా చంద్రబాబు నాయుడు...

    West Godavari District : బ్యాటరీని మింగిన చిన్నారి.. ఎండోస్కోపీ ద్వారా తొలగించిన వైద్యులు

    West Godavari District : నెలల వయసున్న ఓ చిన్నారి బ్యాటరీ...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Satya Kumar Yadav : మంత్రిగా బాధ్యతలు చేపట్టిన సత్యకుమార్ యాదవ్

    Satya Kumar Yadav : ఏపీ వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ...

    West Godavari District : బ్యాటరీని మింగిన చిన్నారి.. ఎండోస్కోపీ ద్వారా తొలగించిన వైద్యులు

    West Godavari District : నెలల వయసున్న ఓ చిన్నారి బ్యాటరీ...

    Pawan Kalyan : మంత్రిత్వ శాఖలు నా మనసుకు దగ్గరగా ఉన్నాయి: పవన్ కళ్యాణ్

    Deputy CM Pawan Kalyan : మంత్రివర్గంలో తనకు కేటాయించిన శాఖలు...

    Nara Lokesh : ఉండవల్లి నివాసంలో ‘ప్రజా దర్బార్’ నిర్వహించిన లోకేశ్

    Nara Lokesh : మంగళగిరి ప్రజల కోసం నారా లోకేశ్ ఉండవల్లిలోని...