39.8 C
India
Friday, May 3, 2024
More

    కంటోన్మెంట్ ఎమ్మెల్యే కన్నుమూత

    Date:

    MLA sayanna passed away
    MLA sayanna passed awa

    సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే జి. సాయన్న అనారోగ్యంతో ఈరోజు మరణించారు. కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానం నుండి వరుసగా అయిదు సార్లు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు సాయన్న. తెలుగుదేశం పార్టీలో కీలక నాయకుడిగా ఎదిగిన సాయన్న మూడుసార్లు తెలుగుదేశం పార్టీ నుండే గెలిచాడు. ఇక తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీని వీడి టీఆర్ఎస్ లో చేరారు. రెండుసార్లు కూడా టీఆర్ఎస్ అభ్యర్థిగా గెలిచారు.

    కిడ్నీ వ్యాధితో , హై బీపీతో బాధపడుతున్న సాయన్న ఈనెల 16 న యశోద ఆసుపత్రిలో చేరారు. చికిత్స పొందుతూ ఆరోగ్యం విషమించడంతో ఈరోజు మరణించారు. సాయన్న మృతికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు. సాయన్న చేసిన సేవలను కొనియాడారు. సాయన్న వివాదరహితుడు కావడంతో కాంగ్రెస్ పార్టీ , భారతీయ జనతా పార్టీ నాయకులు కూడా సాయన్న మృతికి తీవ్ర విచారం వెలిబుచ్చారు.

    Share post:

    More like this
    Related

    Boxoffice Hits : టాక్ నెగెటివ్ అయినా.. బక్సాఫీస్ కలెక్షన్లు సాధించిన సినిమాలు..

    Boxoffice Hits : రంగుల ప్రపంచంలో సక్సెస్, ఫెయిల్యూర్ గురించి ముందే...

    Bihar News : పిల్లనిచ్చిన అత్తతో పెళ్లి

    Bihar News : తిన్న ఇంటి వాసాలు లెక్కపెట్టడం అంటే ఇదేనేమో....

    AP News : రికార్డుల్లో ఉన్నా.. ప్రజలు లేని గ్రామాలు

    AP News : కొన్ని గ్రామాలు రికార్డుల్లో కనిపిస్తున్నా.. ప్రజలు మాత్రం...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    BRS MLA Nandita Died : కారు ప్రమాదంలో యువ ఎమ్మెల్యే మృతి.. గతేడాది ఇదే నెలలో తండ్రి సైతం..

    BRS MLA Nandita Died : సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య...