శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో ఈరోజు నుండి పలు కష్టాలకు తెర పడనుంది. ఇంతకీ ఈరోజు నుండి ప్రారంభం కాబోయే వెసులుబాటు ఏంటో తెలుసా ...... డిజి యాత్ర యాప్ . సాధారణంగా...
నిఖిల్ హీరోగా నటించిన కార్తికేయ 2 బాలీవుడ్ లో దుమ్ము రేపుతోంది. హిందీలో కేవలం ఈ చిత్రాన్ని మొదట 50 స్క్రీన్ లలో మాత్రమే విడుదల చేసారు. ఆ తర్వాత స్పందన బాగుండటంతో...
ఎన్నారై లకు భారత్ లో ఓటు హక్కు కల్పించాలన్న పిటీషన్ పై కేంద్రాన్ని అలాగే కేంద్ర ఎన్నికల సంఘాన్ని ప్రశ్నించింది దేశ సర్వోన్నత న్యాయస్థానం. ఎన్నారై లకు ఓటు హక్కు కల్పించాలని కేరళకు...
మహానటుడు ఎన్టీఆర్ బసవతారకం ని పెళ్లి చేసుకొని 12 మంది పిల్లలను కన్న విషయం తెలిసిందే. అయితే అప్పట్లో ఎన్టీఆర్ రెండో పెళ్లి కూడా చేసుకోవాలని అనుకున్నాడట. ఇంతకీ ఎవరిని పెళ్లి చేసుకోవాలని...
రామంతాపూర్ నారాయణ కాలేజ్ లో దారుణం చోటు చేసుకుంది. నారాయణ స్వామి అనే ఇంటర్ విద్యార్థి 16 వేలు ఫీజు బకాయి పడ్డాడు. అతడు ఇంటర్ పూర్తి చేసుకొని ఇంజినీరింగ్ చేయడానికి నారాయణ...