అమెరికాలో కాల్పుల మోత మోగుతూనే ఉంది. అగ్రరాజ్యం అమెరికాలో నిత్యం ఎక్కడో ఒకచోట కాల్పులు జరుగుతూనే ఉంటాయి. తాజాగా చికాగోలో కాల్పుల కలకలం చెలరేగింది. ఈ కాల్పుల్లో 8 మంది మృతి చెందగా...
అమెరికా ఇంటలిజెన్స్ లో భారతీయుడికి చోటు లభించింది. ఇప్పటికే జో బైడెన్ సర్కారులో పలువురు భారతీయులకు చోటు లభించగా తాజాగా ఆ జాబితాలో భారత సంతతికి చెందిన నంద్ ముల్ చందానీకి చోటు...
తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో డాలస్ లో జూన్ 25 న శ్రీనివాస కళ్యాణం జరుగనుంది. ఈ కార్యక్రమానికి తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్ట్ బోర్డు చైర్మన్ ఎస్వీ సుబ్బారెడ్డి ముఖ్య అతిథిగా...
అనాథ పిల్లల కోసం ఫ్లోరిడాలో ఫుడ్ డ్రైవ్ కార్యక్రమాన్ని చేపట్టింది నాట్స్. దాదాపు 2 వేల పౌండ్ల ఆహారాన్ని నాట్స్ సభ్యులు సేకరించారు. ఫ్లోరిడాలో ఉంటున్న అనాథ పిల్లలకు నాణ్యమైన రుచికరమైన ఆహారాన్ని...
తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ ఆద్వర్యంలో వాలీబాల్ టోర్నమెంట్ నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ టోర్నమెంట్ అమెరికాలోని న్యూజెర్సీలో మే 15 న జరుగనున్నాయి. మే 15 ఆదివారం రోజున ఉదయం నుండి...