Pakistan News : పాకస్థాన్ లో అరుదైన సంఘటన జరిగింది. రావల్పిండికి చెందిన జీనత్ వాహీద్ అనే మహిళ ఒకే కాన్పులో ఆరుగురు పిల్లకు జన్మనిచ్చింది. వీరిలో నలుగురు మగ, ఇద్దరు ఆడ పిల్లలు ఉన్నారు. వీరంతా ఆరోగ్యంగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
సుదీర్ఘ ఆపరేషన్ చేసి వైద్యులు తల్లీ బిడ్డల్పి రక్షించారు. తల్లి, ఆమె ఆరుగురు పిల్లు ఏ సమస్యలు లేకుండా ఆరోగ్యంగా ఉన్నారని, అళాగే శిశువుల బరువు కూడా సాధారణంగానే ఉందని వైద్యులు తెలిపారు.