AP Capital Trolls : రాత్రి లేని దేశం నార్వే, అదేవిధంగా పాములు లేని దేశం న్యూజిలాండ్, దోమలు లేని దేశం ఐస్లాండ్ ఇలా కొన్ని దేశాలకు అవి లేవు అయితే ఆంధ్రప్రదేశ్ కు రాజధాని లేదన్న ఫోటో ఇప్పుడు సోషల్ మీడి యాలో ట్రెండ్ అవుతుంది.
తెలంగాణ విడిపోయిన తర్వా త ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని తెలుగుదేశం ప్రభు త్వం ఏర్పాటు చేసింది. అయితే ప్రస్తుతం అధి కారంలో ఉన్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మూడు రాజధానులు ఉంటా యని ఒక ప్రకటన చేయడం తో ఇప్పుడు రాజధాని ఎక్కడ అన్న సందేహం అందరిలో నెలకొంది.
వైఎస్ఆర్సిపి రెండోసారి అధికారంలోకి వస్తే విశాఖ నుంచి తన పరిపాలన సాగి స్తానని ముఖ్యమంత్రి జగన్మో హన్ రెడ్డి ప్రకటించారు. ఇప్పుడు రాజధా నీ గా విశాఖ పట్నం మారబో తుందా అన్న సందే హాలు వ్యక్తమవు తున్నాయి.