కుప్పంలో టీడీపీ కార్యకర్తలు , నాయకులపై లాఠీ ఛార్జ్ చేశారు పోలీసులు. చంద్రబాబు కుప్పం పర్యటిస్తున్న నేపథ్యంలో అక్కడ యుద్ధ వాతావరణం నెలకొంది. ఇటీవల కాలంలో చంద్రబాబు పర్యటనలో పలు విషాద సంఘటనలు...
తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తెలుగు ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. తెలుగు ప్రజలకు , టీడీపీ కార్యకర్తలకు , నాయకులకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. 2023 సంవత్సరంలో...
నెల్లూరు జిల్లా కందుకూరులో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు రోడ్ షో సందర్బంగా మరణించిన కుటుంబాలకు అండగా నిలవడానికి టీడీపీ ఎన్నారై సెల్ ముందుకు వచ్చింది. ఒక్కో కుటుంబానికి లక్ష చొప్పున...
తెలుగుదేశం పార్టీ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగువాళ్ళ సహకారంతో పలు ప్రాంతాల్లో కమిటీలను వేస్తోంది. అందులో భాగంగానే నెదర్లాండ్ లో కూడా ఎన్నారై సెల్ ఏర్పాటు చేసింది.
నెదర్లాండ్ ఎన్నారై సెల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ...