33.8 C
India
Sunday, May 5, 2024
More

    టాలీవుడ్ లో మరో విషాదం : నిర్మాత మృతి

    Date:

    another-tragedy-in-tollywood-death-of-a-producer
    another-tragedy-in-tollywood-death-of-a-producer

    టాలీవుడ్ లో మరో విషాదం నెలకొంది. స్టూవర్ట్ పురం దొంగలు చిత్రాన్ని నిర్మించిన విఎస్ రామిరెడ్డి అనారోగ్యంతో మరణించారు. గుంటూరు జిల్లా కొల్లిపర గ్రామానికి చెందిన రామిరెడ్డి సినిమాలపై మక్కువతో చిత్ర రంగప్రవేశం చేసారు. ప్రముఖ దర్శకులు సాగర్ దర్శకత్వంలో భాను చందర్ , నాజర్ , బ్రహ్మానందం , లిజి , చరణ్ రాజ్ తదితరులు నటీనటులుగా ” స్టూవర్ట్ పురం దొంగలు ” అనే చిత్రాన్ని నిర్మించారు.

    1991 లో విడుదలైన ఆ సినిమా సూపర్ హిట్ అయ్యింది. దాంతో ఆ సినిమా తర్వాత మరికొన్ని సినిమాలు నిర్మించారు. అయితే అవి అంతగా విజయం సాధించలేకపోయాయి. దాంతో సినిమా రంగానికి దూరంగా ఉంటున్నారు. సెప్టెంబర్ 28 న అనారోగ్యంతో స్వగ్రామంలోనే మరణించారు రామిరెడ్డి. దాంతో పలువురు తమ ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు. 

    Share post:

    More like this
    Related

    Amaravati Movement : 1600వ రోజుకు చేరిన అమరావతి ఉద్యమం

    Amaravati Movement : అమరావతి ఉద్యమం 1600వ రోజుకు చేరుకున్న సందర్భంగా...

    Telangana : తెలంగాణలో వడదెబ్బతో 19 మంది మృతి

    Telangana : తెలంగాణలో ఎండలకు తాళలేక వృద్ధులు, దినసరి కూలీలు మరణిస్తున్నారు....

    Directors Day : ఒకే వేదికపై రెండు సినిమాలు ప్రారంభం!

    చిత్రం: సీత ప్రయాణం కృష్ణతో బ్యానర్: ఖుషి టాకీస్ నటీనటులు: రోజా ఖుషి, దినేష్,...

    Congress MP Candidate : టికెట్ వెనక్కు ఇచ్చిన ఎంపీ అభ్యర్థి

    Congress MP Candidate : ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ కాంగ్రెస్ పార్టీకి...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related