30.9 C
India
Saturday, May 4, 2024
More

    CORONA: ఏపిలో మెదలైన కరోనా అలజడి…అప్రమత్తం అయిన సీయం జగన్

    Date:

     

     

     

    దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న క్రమంలో ఏపిలో అధికారులు అప్రమత్తంగా ఉండాని సీయం జగన్ అధికారులను ఆదేశించారు. కోత్త వేరియంట్ జేఎన్-1 విస్తరిస్తుంది అన్న మాచారంతో తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో వైద్య ఆరోర్యశాఖ అధికారులతో సీయం సమీక్షనిర్వహించారు. వైరస్ వ్యాప్తిపట్ల ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులను ఆధేశించారు..ఏపిలో గత 24 గంటల్లో 3 కరోన కేసులు నమోదు అయినట్లు అధికారులు సమీక్ష లో సీయం కు తెలిపారు. అయితే ఈ కేసులు కోత్త కోవిడ్ వేరియంట్ సంబందిచినవా లేక పాత కేసులేనా అన్నది ఇంకా నిర్థారణకు రాలేదు. రాష్ట్రంలోని అన్ని గ్రామ సచివాలయాల్లో ర్యాపిడ్ కిట్ల తో పాటు మందులు అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.

    Share post:

    More like this
    Related

    7/G Brindavan Colony : 7/జి బృందావన్ కాలనీ సైడ్ డ్యాన్సర్.. టాలీవుడ్ నే ఏలిందిగా.. ఏవరా బ్యూటీ

    7/G Brindavan Colony : 7/జి బృందావన్ కాలనీ సినిమాలో సైడ్...

    BRS MLC : బీఆర్‌ఎస్ కు మరో బిగ్ షాక్.. ఎమ్మెల్సీ ఎన్నిక రద్దు చేసిన హై కోర్టు..

    BRS MLC : భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్‌)కి ఎదురుదెబ్బ తగిలింది....

    Chandrababu : 2047 వరకు ఇండియా ఇలా ఉండబోతుంది.. చంద్రబాబు ప్రిడిక్షన్ వింటే గూస్ బంబ్స్ గ్యారెంటీ!

    Chandrababu : భారత్ భవిష్యత్ లో ఎలా ఉండబోతోందో చంద్రబాబు నాయుడు...

    Perni Kittu : పేర్ని కిట్టుపై హత్యాయత్నం కేసు నమోదు

    Perni Kittu : మచిలీపట్నం వైసీపీ అభ్యర్థి పేర్ని కృష్ణమూర్తి (కిట్టు)పై...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Corona cases : భారీగా పెరిగిన కరోనా కేసులు

    Corona cases : దేశంలో కరోనా కేసులు రోజు రోజకు పెరుగుతూనే...

    Big Breaking: కరోనాతో స్టార్ హీరో మృతి

    Star Hero Vijayakanth dies : నటుడు , డిఎండికె వ్యవస్థాపకుడు...

    Corona : రాష్ట్రంలో కి అడుగుపెట్టిన కరోనా కొత్త వేరియంట్

      తెలంగాణ రాష్ట్రంలో కరోనా కోత్త వేరియంట్ జెఎన్.1 కేసులు నమోదు అవుతున్నట్లు...

    CORONA: మళ్లీ భయపెడుతున్న కరోనా…నీలోఫర్‌ ఆస్పత్రిలో తొలి కేసు

        హైదరాబాద్‌ నీలోఫర్‌ ఆస్పత్రిలో తొలి కరోనా కేసు నమోదు అయింది. నాంపల్లి...