30.2 C
India
Monday, May 6, 2024
More

    CORONA: మళ్లీ భయపెడుతున్న కరోనా…నీలోఫర్‌ ఆస్పత్రిలో తొలి కేసు

    Date:

     

     

    హైదరాబాద్‌ నీలోఫర్‌ ఆస్పత్రిలో తొలి కరోనా కేసు నమోదు అయింది. నాంపల్లి ఆగాపురకు చెందిన 14నెలల బాలుడు గత కోద్ది రోజుల నుండి  జ్వరం, నిమోనియాతో బాధపడుతూ ఆస్పత్రిలో చేరాడు.  బాలుడికి టెస్టులు చేయగా కరోనా  పాజిటివ్ గా వచ్చింది. ప్రస్తుతం బాలుడి ఆరోగ్యం  నిలకడగానే ఉంద ని ఐసోలేషన్‌ వార్డులో చికిత్స అందిస్తున్నామని డాక్టర్లు తెలిపారు. తెలంగాణలో  దాదాపు 20 యాక్టివ్ కేసులు ఉండగా  ఒక్క హైదరాబాద్‌లోనే 14 కేసులు నమోదు అయ్యాయి.  తెలంగాణలో నిన్న ఒక్కరోజే 56 కేసులు నమోదు కాగా  4 కేసులు పైదరాబాద్ నగరంలో  నమోదు అయ్యాయి. కరోనా వ్యాప్తితో మాస్క్ లేనిదే ఆస్పత్రుల్లోకి రాకూడదంటూ నిబందనలు కఠినతరం చేశారు. కరోనా సమస్య తోలగిపో యింది ఇక హాయిగా ఉండవచ్చు అనుకున్న సమయానికి ప్రస్తుతం మళ్లీ కరోనా వేరియెంట్ విస్తరిస్తుండటంతో తెలంగాణ ప్రజలు ఆంధోళన చెందుతున్నారు.

    Share post:

    More like this
    Related

    Viral Poster : నోటి దురుసు నాయకులను ఓడిద్దాం – సోషల్ మీడియాలో వైరల్

    Viral Poster : బూతులు, నోటి దురుసు నాయకులను ఓడించాలని ఓ...

    Uttar Pradesh : స్టేషన్ మాస్టర్ నిద్రలో.. అరగంట నిలిచిన రైలు

    Uttar Pradesh : ఓ స్టేషన్ మాస్టర్ నిద్ర  ఓ ఎక్స్...

    CM Revanth : ‘దానం’ను కేంద్రమంత్రి చేస్తా..: సీఎం రేవంత్

    CM Revanth : బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి సికింద్రాబాద్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Corona cases : భారీగా పెరిగిన కరోనా కేసులు

    Corona cases : దేశంలో కరోనా కేసులు రోజు రోజకు పెరుగుతూనే...

    Big Breaking: కరోనాతో స్టార్ హీరో మృతి

    Star Hero Vijayakanth dies : నటుడు , డిఎండికె వ్యవస్థాపకుడు...

    Corona : రాష్ట్రంలో కి అడుగుపెట్టిన కరోనా కొత్త వేరియంట్

      తెలంగాణ రాష్ట్రంలో కరోనా కోత్త వేరియంట్ జెఎన్.1 కేసులు నమోదు అవుతున్నట్లు...

    CORONA: ఏపిలో మెదలైన కరోనా అలజడి…అప్రమత్తం అయిన సీయం జగన్

          దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న క్రమంలో ఏపిలో అధికారులు అప్రమత్తంగా ఉండాని...