తెలంగాణ రాష్ట్రంలో కరోనా కోత్త వేరియంట్ జెఎన్.1 కేసులు నమోదు అవుతున్నట్లు కేంధ్రప్రభుత్వ అధి కారులు తెలిపారు. ఇప్పటి వరకు దేశంలో 109 కొత్త వేరియంట్ కేసులు రాగా అందులో అత్యధికంగా గుజరాత్ రాష్ట్రం నుండి 36 కేసులు నమోదు అయ్యాయని తెలిపారు.
కర్ణాటక 34, గోవా 14,మహారాష్ట్ర 9,కేరళ 6,రాజస్థాన్ 4,తెలంగాణలో 2 కేసులు వచ్చినట్లు తెలుస్తుంది. జెఎన్.1 కేసులు నమోదు అవుతున్న నేపథ్యం లో అందరూ అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. ప్రతి ఓక్కరు మాస్క్ లు ధరించి సామాజిక దురాన్ని పాటించాలన్నారు.