DK Shivakumar : తమ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం చేసింది ఏమీ లేదని కర్ణాటక డిప్యూటీ సీఎం కాంగ్రెస్ నేత డీకే శివకుమార్ అన్నారు. గత నాలుగేళ్లలో కేంద్రం ఇచ్చిన ఏ హామీ అమలు కాలేదని ఆరోపించారు. తమ రాష్ట్రంలో మోడీ వేవ్ లేదని ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కంఫర్టబుల్ గా గెలుస్తుందని భీమ వ్యక్తం చేశారు.
రాష్ట్రం నుంచి కోట్ల రూపాయలు పన్నుల రూపం లో తీసుకుంటున్న కేంద్రo తిరిగిచ్చేది మాత్రం ఏమీ లేదని కర్ణాటక డిప్యూటీ సీఎం ఆరో పించారు. దేశవ్యాప్తంగా ప్రజలు మార్పు కోరుకుంటున్నారని వచ్చే ఎన్నికల్లో బిజెపి అధికారంలోకి వచ్చే అవకా శం లేదని డిప్యూటీ సీఎం అన్నారు. మోడీ విధానా ల వల్ల దేశ ప్రజలు, రైతులు ఇబ్బందులు పడుతు న్నారని కచ్చితంగా మోడీ ఎన్నికల్లో ఓటమి చెందుతారని ఆయన అన్నారు.