39.5 C
India
Wednesday, May 1, 2024
More

    Independence Day 2023 : కరోనా సమయంలోనే తలవంచలేదు.. ప్రధాని కీలక వ్యాఖ్యలు

    Date:

    Pm modi speach
    Pm modi speach

    Independence Day 2023 : భారత 77వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు అట్టహాసంగా మంగళవారం నిర్వహించారు. ఎర్రకోటలో జాతీయ జెండా ఎగురవేసిన అనంతరం ప్రధాని కీలక ప్రసంగం చేశారు. త్రివిధ దళాల గౌరవ వందనం స్వీకరించారు. తన తొమ్మిదేళ్ల పాలనలో భారత కీర్తి పతాక మరింత రెట్టింపయ్యిందని చెప్పుకొచ్చారు..

    అయితే కరోనా సమయంలో తమ ప్రభుత్వం తలవంచలేదని చెప్పుకొచ్చారు. దేశానికి కరోనా పెద్ద సవాల్ గా మారిన సంక్షోభ సమయంలోనూ సంక్షేమాన్ని ఆపలేదని తెలిపారు. పేదల ఇండ్ల కోసం 4 లక్షల కోట్లు ఖర్చు చేసినట్లు చెప్పుకొచ్చారు. ప్రభుత్వం రైతులకు రూ. 10 లక్షల కోట్లు యూరియా సబ్సిడీ ఇచ్చినట్లు చెప్పారు. వచ్చే నెలలో విశ్వకర్మ యోజనను ప్రారంభిస్తామని, ఈ పథకానికి 15 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తామని మోదీ చెప్పారు.  గతంలో 13. 5 కోట్లు కుటుంబాలు దారిద్ర్య రేఖకు నుంచి బయట పడ్డాయని అన్నారు.

    నేడు మనం ద్రవ్యోల్సణాన్ని కూడా దిగుమతి చేసుకోవాల్సి రావడం దురదృష్టకరమని ప్రధాని మోదీ అన్నారు. ప్రపంచం ద్రవ్యోల్పణంతో పోరాడుతున్న చోట, ద్రవ్యోల్పణాన్ని నియంత్రించడంలో విజయం సాధించాం అని ఘనంగా చెప్పారు. భారత్ అన్ని రంగాల్లో దూసుకెళ్తున్నదని చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా భారత ప్రగతిని అభివర్ణించారు. ప్రపంచదేశాలన్నీ నేడు భారత్ వైపు చూస్తు్న్నాయంటే నేడు తమ పాలనలో సాగుతున్న ప్రగతి మంత్రమే కారణమని చెప్పుకొచ్చారు. అయితే ఈసారి కూడా సామాన్యులకు కానుకగా పలు పథకాలను ఆయన ప్రవేశ పెట్టారు. వచ్చే ఐదేళ్లలో భారత్ ను మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా చేసి చూపిస్తామని ప్రకటించారు.

    Share post:

    More like this
    Related

    MP Prajwal Revanna : సత్యమే గెలుస్తుంది: ఎంపీ ప్రజ్వల్ – సిట్ విచారణకు వారం గడువు కావాలి

    MP Prajwal Revanna : ఎట్టకేలకు తనపై వస్తున్న లైంగిక ఆరోపణలపై...

    Pushpa-2 : ‘పుష్ప-2’ లిరికల్ సాంగ్ విడుదల

    Pushpa-2 : అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్లో రూపుదిద్దుకుంటున్న ‘పుష్ప-2’ నుంచి...

    Chhattisgarh : డ్రై ఐస్ తిని బాలుడి మృతి

    Chhattisgarh : ఐస్ అని భావించి డ్రై ఐస్ తినడంతో మూడేళ్ల...

    Modi : మోదీకి కూటమిపై మనసు లేదా? అందుకే ఇలా..

    Modi : ఏపీలో ఎన్నికలు దగ్గరకొస్తున్న కొద్దీ ప్రచారం మరింత ఉధృతంగా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Modi : మోదీకి కూటమిపై మనసు లేదా? అందుకే ఇలా..

    Modi : ఏపీలో ఎన్నికలు దగ్గరకొస్తున్న కొద్దీ ప్రచారం మరింత ఉధృతంగా...

    Andhra Pradesh : ఆంధ్ర ప్రదేశ్ లో  పసుపు వనం

    Andhra Pradesh : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో గద్దె దించడానికి జనసేన,తెలుగుదేశం,బీజేపీ...

    CPI Ramakrishna : పథకం ప్రకారం చంద్రబాబుని జైలుకు పంపారు..

    CPI Ramakrishna : అవినీతి కేసులకు భయపడిన వాళ్ళే బీజేపీకి మద్దతిస్తున్నారని...

    Mallikharjuna Karge: 2024 లో మోడీ అధికారంలోకి వస్తే…ఇక ఎన్నికలు జరగవు.? మల్లిఖార్జున కర్గే ఆసక్తికర వ్యాఖ్యలు?

        భువనేశ్వర్: నరేంద్ర మోదీ అధికారంలోకి వస్తే 2024 లోక్‌సభ ఎన్నికలు భారతదేశంలో...