Weather Report : పార్వతీపురం మన్యం, విజయనగరం జిల్లా లో నేడు రేపు వడగాలులు అధికంగా ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరి స్తోంది. కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాలలో పలు ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
సోమవారం పలు ప్రాంతాల్లో సాధారణం కంటే రెండు మూడు డిగ్రీల ఉష్ణోగ్రత లు అధికంగా న మోదయింది. నంద్యాల జిల్లా పాణ్యం లో గరిష్టం గా 43.7, కర్నూలు జిల్లా నందికొట్కూరులో 43.3, గూడూరులో 42.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది.