AP Weather Report : గత కొద్ది రోజుల నుంచి ఆంధ్రప్రదేశ్ లో ఎండలు మండిపోతున్నాయి. ఇలాంటి తరుణంలో వాతావరణశాఖ చల్లటి కబురు చెబుతోంది. రాష్ట్రంలో నాలుగు రోజులపాటు భిన్న వాతావరణం ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది.
ఉష్ణపాతo, ఉక్క పోత తో పాటు తేలిక పాటి వర్షాలు కురువనున్నట్లు అంచనా వేసింది. కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో పెరుగుతూనే ఉరుములు, మెరుపులు తో కూడిన భారీ వర్షాలు కురుస్తాయనీ పేర్కొంది.
అసౌ కర్య వాతావరణం ఉంటుందని ప్రజలు అప్ర మత్తంగా ఉండాలని సూచించారు. మార్చి నెలలో ఇలాంటి వాతావరణం అరుదుగా ఏర్పడు తుం దనీ వాతావరణ శాఖ అధికారులు చెబుతు న్నారు.