బాలీవుడ్ భామ కియారా అద్వానీ న్యూడ్ షో కాస్త వైరల్ గా మారింది. ప్రముఖ ఫోటోగ్రాఫర్ డాబూ రత్నాని 2021 క్యాలెండర్ కోసం తాజాగా ఫోటో షూట్ జరిగింది. పలువురు బాలీవుడ్ భామలతో పాటుగా కొంతమంది హీరోలను కూడా డాబూ రత్నాని ఫోటో షూట్ చేసాడు. అందులో కియారా అద్వానీ కూడా ఉంది. గత ఏడాది కూడా ఈ భామ సెమీ న్యూడ్ గా ఫోటోలకు ఫోజిచ్చింది కట్ చేస్తే ఈ ఏడాది కూడా సెమీ న్యూడ్ గా ఫోటోలకు ఫోజిచ్చింది. బీచ్ లో పూర్తిగా టాప్ లెస్ గా దర్శనం ఇచ్చింది కానీ ఇక్కడే ఓ మెలిక ఉంది. పడుకొని ఉండటం వల్ల కనిపించాల్సిన అందాలు స్పష్టంగా కనబడటం లేదు దాంతో కుర్రాళ్ళు ఊహల్లో తేలిపోతున్నారు.
పూర్తిగా కనిపించేలా ఫోటో షూట్ చేయడం కంటే చూపించి చూపించకుండా చేసే ఫోటో షూట్ వల్ల మరింత ఆసక్తి , ఉత్సుకత ఉంటాయి అదే ఇప్పుడు కుర్రాళ్ళని ఊహాలోకాల్లో తేలిపోయేలా చేస్తోంది. కియారా అందాలను ఊహించుకుంటూ గాల్లో తేలిపోతున్నారు. కియారా సెమీ న్యూడ్ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
కియారా అద్వానీ తెలుగులో భరత్ అనే నేను , వినయ విధేయ రామ చిత్రాల్లో నటించిన విషయం తెలిసిందే. ఇప్పుడు మళ్ళీ తెలుగులో మరో ఆఫర్ వచ్చింది ఈభామకు. మహేష్ బాబుతో చేసిన భరత్ అనే నేను సూపర్ హిట్ కాగా రాంచరణ్ తో చేసిన వినయ విధేయ రామ అట్టర్ ప్లాప్ అయ్యింది దాంతో ఈ భామకు మళ్ళీ తెలుగులో సినిమాలు లేకుండాపోయాయి. కట్ చేస్తే వచ్చే ఏడాది మళ్ళీ తెలుగు సినిమా ప్రేక్షకులను అలరించడానికి సమాయత్తం అవుతోంది కియారా అద్వానీ.