తెలంగాణలో కుటుంబ పాలన వల్ల అవినీతి పెరిగిపోయిందని సంచలన వ్యాఖ్యలు చేశారు ప్రధాని నరేంద్ర మోడీ. తెలంగాణ పర్యటనలో పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు మోడీ. అనంతరం పరేడ్ గ్రౌండ్స్...
బ్రేకింగ్ న్యూస్...... కాంగ్రెస్ అధినాయకుడు రాహుల్ గాంధీకి రెండేళ్ల జైలు శిక్ష విధించింది సూరత్ కోర్టు. 2019 ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న రాహుల్ గాంధీ ప్రధాని నరేంద్ర మోడీ పై తీవ్ర స్థాయిలో...
భారత ప్రధాని నరేంద్ర మోడీ గొప్ప సంకల్పానికి శ్రీకారం చుట్టాడు. భారతదేశంలోని అత్యంత పురాతనమైన , అత్యంత విశిష్టమైన దేవతల విగ్రహాలను కొంతమంది దొంగిలించి విదేశాలకు తరలించారు. ఆ విగ్రహాలను తిరిగి భారత్...
DRDO మాజీ ఛైర్మన్ , ప్రభుత్వ రక్షణ సలహాదారుడు జి. సతీష్ రెడ్డికి డల్లాస్ మిత్రులు ఘనంగా సన్మానించారు. సతీష్ రెడ్డి తో పాటు చదువుకున్న JNTU హైదరాబాద్ మిత్రులు అలాగే మరికొంతమంది...