29.4 C
India
Saturday, April 27, 2024
More

    ప్రభుత్వ రక్షణ సలహాదారు సతీష్ రెడ్డిని సన్మానించిన డల్లాస్ మిత్రులు

    Date:

    Science and Technology Adviser to Ministry of Defense G. A soulful gathering of Dallas residents with Satish Reddy
    Science and Technology Adviser to Ministry of Defense G. A soulful gathering of Dallas residents with Satish Reddy

    DRDO మాజీ ఛైర్మన్ , ప్రభుత్వ రక్షణ సలహాదారుడు జి. సతీష్ రెడ్డికి డల్లాస్ మిత్రులు ఘనంగా సన్మానించారు. సతీష్ రెడ్డి తో పాటు చదువుకున్న JNTU హైదరాబాద్  మిత్రులు అలాగే మరికొంతమంది కలిసి ఈ ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసారు. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున తెలుగువాళ్లు తరలివచ్చారు. ఒక తెలుగు వ్యక్తి భారత రక్షణ సలహాదారుడుగా నియమింపబడటం గర్వకారణమని , అలాగే కరోనా మహమ్మారి విలయాన్ని సృష్టించిన సమయంలో ప్రధాని నరేంద్ర మోడీ ఆదేశాల మేరకు కోవిడ్ పేషేంట్ ల కోసం దేశీయంగా వెంటిలేటర్ లను తయారు చేయడం గొప్ప కార్యదక్షతకు నిదర్శనమని కొనియాడారు. ప్రవాసాంధ్రులు తనపట్ల చూపిస్తున్న అభిమానానికి కృతఙ్ఞతలు తెలిపారు సతీష్ రెడ్డి.

    అమెరికాలోని తెలుగు అసోసియేషన్ లైన టాంటెక్స్ , తానా , నాటా , నాట్స్ , ఆటా సంస్థల ప్రతినిధులు సతీష్ రెడ్డిని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో నాటా ప్రెసిడెంట్ శ్రీధర్ రెడ్డి , చిల్లకూరు గోపి రెడ్డి , అజయ్ కలువ , ఉప్పలపాటి కృష్ణారెడ్డి , రామకృష్ణ , ప్రదీప్ రెడ్డి , బలరాం , భీమా , భాస్కర్ రెడ్డి ,సురేష్ మండువ తదితరులు పాల్గొన్నారు. ఇక వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఇతర దేశాల నుండి పాల్గొన్నవారిలో విలాస్ జంబుల , శ్రీకాంత్ తుమ్మల , సంతోష్ రెడ్డి , ప్రదీప్ కట్ట తదితరులు ఉన్నారు.

    Share post:

    More like this
    Related

    Infosys Narayanamurthy : అనారోగ్యంతో ఉన్నా.. ఓటు వేసిన ఇన్ఫోసిస్ నారాయణమూర్తి

    Infosys Narayanamurthy : లోక్ సభ రెండో విడత ఎన్నికల్లో భాగంగా...

    JEE Mains : జేఈఈ మెయిన్స్ లో రైతు కుమారుడు ఆల్ ఇండియా నెం.1

    JEE Mains : జేఈఈ మెయిన్స్ లో ఓ రైతు కుమారుడు...

    Varun Tej Campaign : రేపు పవన్ కు మద్దతుగా వరుణ్ తేజ్ ప్రచారం

    Varun Tej Campaign : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కోసం...

    MLA Harish Rao : స్పీకర్ కు ఎమ్మెల్యే హరీష్ రావు రాజీనామా లేఖ

    MLA Harish Rao : ఈరోజు శాసనసభ స్పీకర్‌కు ఎమ్మెల్యే హరీష్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Andhra Pradesh : ఆంధ్ర ప్రదేశ్ లో  పసుపు వనం

    Andhra Pradesh : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో గద్దె దించడానికి జనసేన,తెలుగుదేశం,బీజేపీ...

    CPI Ramakrishna : పథకం ప్రకారం చంద్రబాబుని జైలుకు పంపారు..

    CPI Ramakrishna : అవినీతి కేసులకు భయపడిన వాళ్ళే బీజేపీకి మద్దతిస్తున్నారని...

    Mallikharjuna Karge: 2024 లో మోడీ అధికారంలోకి వస్తే…ఇక ఎన్నికలు జరగవు.? మల్లిఖార్జున కర్గే ఆసక్తికర వ్యాఖ్యలు?

        భువనేశ్వర్: నరేంద్ర మోదీ అధికారంలోకి వస్తే 2024 లోక్‌సభ ఎన్నికలు భారతదేశంలో...

    Modi : మోదీ అధికారంలోకి వచ్చాక  75 మంది ముస్లిమ్స్ కి  పద్మ అవార్డ్స్ వచ్చాయి

    ప్రధాని నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చాక  75 మంది ముస్లిమ్స్ కి ...