36.1 C
India
Saturday, May 4, 2024
More

    Modi : మోదీ అధికారంలోకి వచ్చాక  75 మంది ముస్లిమ్స్ కి  పద్మ అవార్డ్స్ వచ్చాయి

    Date:

    ప్రధాని నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చాక  75 మంది ముస్లిమ్స్ కి  పద్మ అవార్డ్స్ ని ఇచ్చారని షేక్ బాజీ,బీజేపీ మైనారిటీ రాష్ట్ర అధ్యక్షుడు తెలిపారు. జనవరి 26 గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రభు త్వం పద్మ అవార్డ్స్ ని ప్రకటించటం జరిగిందని అన్ని రంగాలలో గుర్తింపు పొందిన ముస్లిమ్స్ కి పద్మ అవార్డ్స్ ఇచ్చారన్నారు. 2024 సంవత్సరం పద్మ అవార్డ్స్ కి ఆంధ్ర రాష్ట్రం కి చెందిన ఖలీల్ అహ్మ ద్ అనే కళాకారుడిని ఎంపిక చేసారన్నారు. మతాల తో సంబంధం లేకుండా నైపుణ్యం ఉన్న ప్రతి వ్యక్తి ని గుర్తించ దగిన వ్యక్తి ప్రధాని నరేంద్ర మోదీ అని ఆయన అన్నారు. రాజ్యాంగమే నా ప్రధాన గ్రంధం అన్న ఏకైక వ్యక్తి ప్రధాని నరేంద్ర మోదీ అని ఆయన తెలిపారు. షర్మిల రెడ్డి బీజేపీ పార్టీని మత తత్వ పార్టీ అన్న వ్యాఖ్యలని ఖండిస్తున్నామన్నారు. మణిపూర్ లో జరిగిన సంఘటనలపై  షర్మిల  తెలుసుకోకుండా  అవగా హన లేకుండా మాట్లాడుతున్నారన్నారు. షర్మిల కి అవగాహన లేకుండా మాట్లాడటం చూసుకుంటే రాష్ట్ర పీసీసీ అధ్యక్షురాలు గా కొనసాగటం దురదృష్టకరం అన్నారు. రాహుల్ గాంధీ కి తెలియక షర్మిల కి ఇలాంటి పదవి బాధ్యతలు ఇచ్చారన్నారు.

    Share post:

    More like this
    Related

    Directors Day : ఒకే వేదికపై రెండు సినిమాలు ప్రారంభం!

    చిత్రం: సీత ప్రయాణం కృష్ణతో బ్యానర్: ఖుషి టాకీస్ నటీనటులు: రోజా ఖుషి, దినేష్,...

    Congress MP Candidate : టికెట్ వెనక్కు ఇచ్చిన ఎంపీ అభ్యర్థి

    Congress MP Candidate : ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ కాంగ్రెస్ పార్టీకి...

    Photo Story : గ్లామరస్ లుక్స్ తో ఆకట్టుకుంటున్న సారా టెండూల్కర్  

    Photo Story Sara Tendulkar : వరల్డ్ క్రికెట్ గాడ్ సచిన్...

    Photo Story : బిగ్ బాస్ గర్ల్ అరియానా గ్లోరీ గ్లామ్ ట్రీట్

    Photo Story : పాపులర్ రియాలిటీ షో బిగ్ బాస్‌తో విపరీతంగా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Modi : మోదీకి కూటమిపై మనసు లేదా? అందుకే ఇలా..

    Modi : ఏపీలో ఎన్నికలు దగ్గరకొస్తున్న కొద్దీ ప్రచారం మరింత ఉధృతంగా...

    Andhra Pradesh : ఆంధ్ర ప్రదేశ్ లో  పసుపు వనం

    Andhra Pradesh : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో గద్దె దించడానికి జనసేన,తెలుగుదేశం,బీజేపీ...

    CPI Ramakrishna : పథకం ప్రకారం చంద్రబాబుని జైలుకు పంపారు..

    CPI Ramakrishna : అవినీతి కేసులకు భయపడిన వాళ్ళే బీజేపీకి మద్దతిస్తున్నారని...

    Mallikharjuna Karge: 2024 లో మోడీ అధికారంలోకి వస్తే…ఇక ఎన్నికలు జరగవు.? మల్లిఖార్జున కర్గే ఆసక్తికర వ్యాఖ్యలు?

        భువనేశ్వర్: నరేంద్ర మోదీ అధికారంలోకి వస్తే 2024 లోక్‌సభ ఎన్నికలు భారతదేశంలో...