38.1 C
India
Wednesday, May 1, 2024
More

    DEVINENI UMA MAHESHWARA RAO :బోస్టన్ లో తెలుగు తమ్ముళ్లను కలిసిన దేవినేని

    Date:

    devineni-uma-maheshwara-rao-devineni-met-telugu-brothers-in-boston
    devineni-uma-maheshwara-rao-devineni-met-telugu-brothers-in-boston

    మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు బోస్టన్ లోని తెలుగు తమ్ముళ్లను కలిశారు. టీడీపీ ఎన్నారై సెల్ ఆధ్వర్యంలో బోస్టన్ శాఖ అద్భుతంగా పనిచేస్తున్న విషయం తెలిసిందే. తెలుగుదేశం పార్టీ మీద అచంచలమైన విశ్వాసాన్ని ప్రదర్శిస్తున్న బోస్టన్ ఎన్నారై శాఖని అభినందించారు మాజీ మంత్రి దేవినేని.

    ప్రస్తుతం దేవినేని ఉమామహేశ్వరరావు అమెరికాలో సుడిగాలి పర్యటన చేస్తున్న విషయం తెలిసిందే. పలు రాష్ట్రాల్లో తెలుగువాళ్లను కలుస్తూ తెలుగుదేశం పార్టీ అభివృద్ధికి పాటుపడేలా చేస్తున్నారు. అందులో భాగంగానే బోస్టన్ ఎన్నారై శాఖను కలిశారు. ఏపీలో మళ్ళీ తెలుగుదేశం పాలన రావడానికి మీవంతు సహాయ సహకారాలను అందించాలని కోరారు దేవినేని. ఇక ఇదే వేదిక పై 85 సంవత్సరాల మహిళకు సన్మానం చేసారు దేవినేని.

    Share post:

    More like this
    Related

    Doctor Suicide : బెజవాడలో వైద్యుడి ఆత్మహత్య – తల్లి, భార్యాబిడ్డల హత్య..?

    Doctor Suicide : విజయవాడలో ఓ డాక్టర్ కుటుంబం అనుమానాస్పద స్థితిలో...

    CSK Vs PBSK : చెపాక్ లో ఆధిపత్యం ఎవరిది?

    CSK Vs PBSK : ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024లో 49వ...

    AP Liquor : ఓటేసే ముందు వైన్స్ షాపులను చూసి వెళ్లండి..

    AP Liquor : ఆంధ్రప్రదేశ్ లో గత ఎన్నికల ముందు జగన్...

    Telangana : తెలంగాణలో వడగాలులు.. 4వ తేదీ వరకు బీ అలర్ట్

    Telangana : తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర వడగాలులు వీస్తున్నాయి. రాష్ట్రంలో...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related