Married Woman : ఉత్తరప్రదేశ్ లో విచిత్ర సంఘటన వెలుగు చూసిం ది. రాష్ట్ర ప్రభుత్వం సామూహిక వివాహాలు చేసు కునే వారికి 35 వేల రూపాయల అందిస్తోంది. ఇందుకోసం ఓ మహిళ ఏకంగా తన సోదరుడినే దొంగ పెళ్లి చేసుకుంది.
పెళ్లి సమయానికి వరుడు నీ తెచ్చుకోకపోవడం తో మధ్యవర్తులు ఆమె సోదరుడి నీ రెడీ చేశారు. ఆమె మెడలో తాళి కట్టించారు. ఆమెకి అప్పటికే పెళ్లి అయిపోయింది. ఈ విషయం వెలుగులోకి రావడంతో మహారాజ్ గంజ్ అధికారులు షాక్ అయ్యారు..
సమయానికి పెళ్ళికొడుకు అక్కడికి రాకపోవడం వలన తన సోదరుడినే వివాహం చేసుకోవాల్సి వచ్చింది. ఆమెకు ఇదివరకే పెళ్లి అయిందని షాక్ కు గురయ్యారు. పెళ్లి నజరానా కోసం ఇలా దొంగ పెళ్లి చేసుకున్నారనీ తెలుస్తోంది.