Kadiyam Srihari : బీఆర్ఎస్ నేతలు సంస్కారం, సభ్యత లేకుండా తన గురించి మాట్లాడుతు న్నా రని కడియం శ్రీహరి విమర్శిం చారు. పల్లా రాజేశ్వర్ రెడ్డి వంటి నేతలు బీ ఆర్ఎస్ లో భ్రష్టు పట్టించారని దుయ్య బట్టారు.
తనపై చేసిన ఆరోపణలు నిరూపించకపోతే బట్టలు ఊడదీసి నిలబెడతానని కడియం శ్రీహరి హెచ్చరించారు. మనవరాలి వయసున్న మహిళ చేతులు చావు దెబ్బ తిన్నందుకు సిగ్గు లేదా అని ఎర్రబెల్లిని ప్రశ్నించారు. బీఆర్ఎస్ ను పెట్టడం బాధగా ఉందని కెసిఆర్ పట్ల గౌరవం ఉందని ఆయన తెలిపారు.