28.4 C
India
Saturday, April 27, 2024
More

    బ్రిటీష్ రాణి ఎలిజబెత్ తో ఎన్టీఆర్

    Date:

    ntr-with-british-queen-elizabeth
    ntr-with-british-queen-elizabeth

    బ్రిటీష్ రాణి ఎలిజబెత్ – 2 తన జీవిత కాలంలో భారతదేశంలో మూడు సార్లు పర్యటించింది. 1983 లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నందమూరి తారకరామారావు ఎన్నికైన విషయం తెలిసిందే. కాగా అదే సమయంలో రాణి ఎలిజబెత్ భారత్ లో పర్యటించింది. భారత్ పర్యటనలో భాగంగా హైదరాబాద్ కు కూడా వచ్చింది.

    1983 నవంబర్ 20 న హైదరాబాద్ కు రావడంతో బ్రిటీష్ రాణి దంపతులకు అప్పటి గవర్నర్ రాం లాల్, ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు ఘన స్వాగతం పలికారు. నాలుగు రోజుల పాటు బ్రిటీష్ రాణి ఏపీలో పర్యటించారు. బ్రిటీష్ రాణి ఎలిజబెత్ 96 ఏళ్ల వయసులో సెప్టెంబర్ 8 న మరణించారు. దాంతో అప్పట్లో నందమూరి తారకరామారావు బ్రిటీష్ రాణి దంపతులకు స్వాగతం పలికిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

    Share post:

    More like this
    Related

    Infosys Narayanamurthy : అనారోగ్యంతో ఉన్నా.. ఓటు వేసిన ఇన్ఫోసిస్ నారాయణమూర్తి

    Infosys Narayanamurthy : లోక్ సభ రెండో విడత ఎన్నికల్లో భాగంగా...

    JEE Mains : జేఈఈ మెయిన్స్ లో రైతు కుమారుడు ఆల్ ఇండియా నెం.1

    JEE Mains : జేఈఈ మెయిన్స్ లో ఓ రైతు కుమారుడు...

    Varun Tej Campaign : రేపు పవన్ కు మద్దతుగా వరుణ్ తేజ్ ప్రచారం

    Varun Tej Campaign : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కోసం...

    MLA Harish Rao : స్పీకర్ కు ఎమ్మెల్యే హరీష్ రావు రాజీనామా లేఖ

    MLA Harish Rao : ఈరోజు శాసనసభ స్పీకర్‌కు ఎమ్మెల్యే హరీష్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related