24.6 C
India
Thursday, September 28, 2023
More

    బ్రిటీష్ రాణి ఎలిజబెత్ తో ఎన్టీఆర్

    Date:

    ntr-with-british-queen-elizabeth
    ntr-with-british-queen-elizabeth

    బ్రిటీష్ రాణి ఎలిజబెత్ – 2 తన జీవిత కాలంలో భారతదేశంలో మూడు సార్లు పర్యటించింది. 1983 లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నందమూరి తారకరామారావు ఎన్నికైన విషయం తెలిసిందే. కాగా అదే సమయంలో రాణి ఎలిజబెత్ భారత్ లో పర్యటించింది. భారత్ పర్యటనలో భాగంగా హైదరాబాద్ కు కూడా వచ్చింది.

    1983 నవంబర్ 20 న హైదరాబాద్ కు రావడంతో బ్రిటీష్ రాణి దంపతులకు అప్పటి గవర్నర్ రాం లాల్, ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు ఘన స్వాగతం పలికారు. నాలుగు రోజుల పాటు బ్రిటీష్ రాణి ఏపీలో పర్యటించారు. బ్రిటీష్ రాణి ఎలిజబెత్ 96 ఏళ్ల వయసులో సెప్టెంబర్ 8 న మరణించారు. దాంతో అప్పట్లో నందమూరి తారకరామారావు బ్రిటీష్ రాణి దంపతులకు స్వాగతం పలికిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

    Share post:

    More like this
    Related

    Mathura train Accident : మధుర రైలు ప్రమాదం ఎలా జరిగిందో తెలుసా? షాకింగ్ వీడియో

    Mathura train Accident : ఉత్తరప్రదేశ్ లోని మధుర రైల్వే స్టేషన్...

    Jagapathi Babu : నవతరం శోభన్ బాబు అంతే.. క్యాప్షన్ అక్కర్లేదు

    Jagapathi Babu : ఒకప్పుడు ఫ్యామిలీ హీరో.. కానీ ఫేడ్ అవుట్...

    Wasted the Money : కూతురు పెళ్లికి పనికొస్తాయనుకున్న డబ్బులను మాయం చేసిన చెద

    Wasted the Money Termites Damage: తానొకటి తలిస్తే దైవమొకటి తలచింది...

    POLLS

    ప్రతిపక్షాలను ఇబ్బంది పెట్టటానికే 2000 రూపాయల నోటు రద్దు చేశారని మీరు భావిస్తున్నారా..?

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related