ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ను విశాఖపట్టణంలోని నోవాటెల్ హోటల్ లో కలిశారు ఏపీ బీజేపీ రాష్ట్ర కార్యదర్శి , UBlood App డైరెక్టర్ పాతూరి నాగభూషణం. నవంబర్ 14 న విజయవాడలో ప్రపంచ డయాబెటీస్ దినోత్సవాన్ని నిర్వహించనున్నారు. కాగా ఆ సమావేశానికి రావాల్సిందిగా ఆహ్వానించారు పాతూరి. ఆ సందర్బంగా స్వామి వివేకానంద పుస్తకాన్ని అందించి గవర్నర్ ను శాలువాతో సన్మానించారు.
Breaking News