తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అరుదైన ఫోటో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. 30 సంవత్సరాల క్రితం కేసీఆర్ తన కుటుంబంతో కలిసి కొండగట్టు అంజన్న ( ఆంజనేయ స్వామి ) గుడికి వెళ్లిన...
బ్రేకింగ్ న్యూస్ ....... ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తో పాటుగా ఎమ్మెల్సీ కవిత , వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాస్ రెడ్డి ల పేర్లను ఈడీ...
లిక్కర్ స్కాంలో ఈడీ దూకుడు పెంచింది. ఎమ్మెల్సీ కవిత పేరు చార్జిషీట్ లో నమోదు చేసింది. ఈడీ చార్జిషీట్ దాఖలు చేసిన వాళ్లలో తెలంగాణ ఎమ్మెల్సీ కవిత , మాగుంట శ్రీనివాసులు రెడ్డి...
ఈరోజు సతీసమేతంగా ఢిల్లీ వెళ్లనున్నారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. నాలుగు రోజుల పాటు ఢిల్లీ లోనే ఉండనున్నారు. తెలంగాణ రాష్ట్ర సమితిని భారత్ రాష్ట్ర సమితిగా మార్చడంతో రేపు , అలాగే ఎల్లుండి...
తెలంగాణలో సీబీఐకి అనుమతి లేదని కేసీఆర్ సర్కారు హుకుం జారీ చేసినప్పటికీ ........కేంద్ర దర్యాప్తు సంస్థ అయిన సీబీఐ తెలంగాణలో అడుగుపెట్టింది. డిసెంబర్ 6 న కవిత ను విచారిస్తామని చెప్పిన సీబీఐ...