29.4 C
India
Saturday, April 27, 2024
More

    కూరగాయలు అమ్మే వ్యక్తి అకౌంట్ లో 172 కోట్లు: షాక్ లో పోలీసులు

    Date:

    vegetable vendor receives 172 crore
    vegetable vendor receives 172 crore

    కూరగాయలు అమ్ముకొని జీవనం సాగించే వ్యక్తి ఎకౌంట్ లో ఏకంగా 172 కోట్లు డిపాజిట్ అయ్యాయి. దాంతో ఆ అమౌంట్ చూసి షాక్ అవుతున్నారు పోలీసులు. ఉత్తరప్రదేశ్ లోని ఘాజీపూర్ కు చెందిన విజయ్ రస్తోగి అకౌంట్ కు 172 కోట్లు ఆన్ లైన్ లో ట్రాన్స్ ఫర్ అయ్యాయి. ఈ విషయం సంచలనంగా మారింది. సాధారణ వ్యాపారి అకౌంట్ కు 172 కోట్లు ఎలా ట్రాన్స్ ఫర్ అవుతాయి అని షాక్ అవుతున్నారు.

    సైబర్ క్రైమ్ పోలీసులు ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు. డిజిటల్ ట్రాన్స్ ఫర్ ద్వారా విజయ్ రస్తోగి అకౌంట్ లోకి భారీ మొత్తం జమ కావడంతో పూర్తి వివరాలు కూపీ లాగే ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు. విజయ్ రస్తోగి నిజంగానే కూరగాయల వ్యాపారం చేస్తున్నాడా ? లేక తెరవెనుక ఏదైనా మతలబు ఉందా ? అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే పేరు నాదే అయినప్పటికీ ఆ అకౌంట్ కు నాకు సంబంధం లేదని అంటున్నాడు విజయ్ రస్తోగి. అయితే పోలీసుల విచారణలోనే 172 కోట్ల రహస్యం ఏంటి అన్నది తేలనుంది ……. ఆ అకౌంట్ అసలు విషయం తేలనుంది.

    Share post:

    More like this
    Related

    Infosys Narayanamurthy : అనారోగ్యంతో ఉన్నా.. ఓటు వేసిన ఇన్ఫోసిస్ నారాయణమూర్తి

    Infosys Narayanamurthy : లోక్ సభ రెండో విడత ఎన్నికల్లో భాగంగా...

    JEE Mains : జేఈఈ మెయిన్స్ లో రైతు కుమారుడు ఆల్ ఇండియా నెం.1

    JEE Mains : జేఈఈ మెయిన్స్ లో ఓ రైతు కుమారుడు...

    Varun Tej Campaign : రేపు పవన్ కు మద్దతుగా వరుణ్ తేజ్ ప్రచారం

    Varun Tej Campaign : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కోసం...

    MLA Harish Rao : స్పీకర్ కు ఎమ్మెల్యే హరీష్ రావు రాజీనామా లేఖ

    MLA Harish Rao : ఈరోజు శాసనసభ స్పీకర్‌కు ఎమ్మెల్యే హరీష్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related