![](https://jaiswaraajya.tv/wp-content/uploads/2023/06/19-2.gif)
రష్మీ యాంకర్ మాత్రమే కాదు సినిమాల్లో హీరోయిన్ గా కూడా పలు చిత్రాల్లో నటించింది.. అయితే బుల్లితెర మీద రాణించిన అంత వెండితెర మీద రాణించలేక పోయింది. దీంతో ఈమె కేవలం బుల్లితెర మీద యాంకరింగ్ తో కెరీర్ ను లాగించేస్తుంది..
ప్రస్తుతం ఎటువంటి సినీ అవకాశాలు లేకపోవడంతో ఈటీవీ లోనే జబర్దస్త్ తో పాటు శ్రీదేవి డ్రామా కంపెనీ షోలకు హోస్ట్ గా చేస్తుంది.. ఈ రెండు షోల తోనే ఈమె బుల్లితెర మీద విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకుంది.. ఇదిలా ఉండగా రష్మీ గౌతమ్ సోషల్ మీడియాలో కూడా ఎప్పుడు యాక్టివ్ గా ఉంటుంది..
ఎప్పటికప్పుడు వరుసగా తన లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తూ నెట్టింట వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది.. ఇక ఇప్పుడు మరోసారి తన లేటెస్ట్ పిక్స్ షేర్ చేసింది.. బ్లాక్ డ్రెస్ లో రష్మీ అందాలు నెటిజెన్స్ ను మెస్మరైజ్ చేస్తున్నాయి.. ఎద అందాలతో తన స్మైల్ తో కుర్రకారును మెస్మరైజ్ చేస్తుంది.. మరి ఆ బ్యూటిఫుల్ పిక్స్ మీకోసం..