29.4 C
India
Friday, April 26, 2024
More

    టాలీవుడ్ లో మరో విషాదం : మిథునం నిర్మాత కన్నుమూత

    Date:

    Mithunam producer passed away
    Mithunam producer passed away

    టాలీవుడ్ లో మరో విషాదం చోటుచేసుకుంది. మిథునం నిర్మాత ముయిద ఆనందరావు ( 57 ) అనారోగ్యంతో మరణించారు. విజయనగరం జిల్లా రేగిడి మండలంలోని వావిలవలస గ్రామం ఆనందరావు స్వగ్రామం. అంచెలంచెలుగా ఎదిగి మిథునం అనే చిత్రాన్ని నిర్మించారు. స్వర్గీయ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం , లక్ష్మీ జంటగా నటించిన మిథునం చిత్రానికి రాష్ట్ర ప్రభుత్వ నంది అవార్డు కూడా లభించింది. విమర్శల ప్రశంసలు అందుకున్న ఈ చిత్రానికి ప్రముఖ నటులు తనికెళ్ళ భరణి దర్శకత్వం వహించడం విశేషం.

    గతకొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆనందరావు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. దాంతో విజయనగరం జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. ఈరోజు సాయంత్రం స్వగ్రామంలో ఆనందరావు అంత్యక్రియలు జరుగనున్నాయి.

    Share post:

    More like this
    Related

    Infosys Narayanamurthy : అనారోగ్యంతో ఉన్నా.. ఓటు వేసిన ఇన్ఫోసిస్ నారాయణమూర్తి

    Infosys Narayanamurthy : లోక్ సభ రెండో విడత ఎన్నికల్లో భాగంగా...

    JEE Mains : జేఈఈ మెయిన్స్ లో రైతు కుమారుడు ఆల్ ఇండియా నెం.1

    JEE Mains : జేఈఈ మెయిన్స్ లో ఓ రైతు కుమారుడు...

    Varun Tej Campaign : రేపు పవన్ కు మద్దతుగా వరుణ్ తేజ్ ప్రచారం

    Varun Tej Campaign : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కోసం...

    MLA Harish Rao : స్పీకర్ కు ఎమ్మెల్యే హరీష్ రావు రాజీనామా లేఖ

    MLA Harish Rao : ఈరోజు శాసనసభ స్పీకర్‌కు ఎమ్మెల్యే హరీష్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related