30.2 C
India
Monday, May 6, 2024
More

    INDONESIA FOOTBALL:ఫుట్ బాల్ మైదానంలో తొక్కిసలాట : 127 మంది మృతి

    Date:

    indonesia-football-stampede-in-the-football-field-127-people-diedఇండోనేషియాలో తీవ్ర విషాదం నెలకొంది. ఫుట్ బాల్ మైదానంలో తొక్కిసలాట జరగడంతో 127 మంది చనిపోయారు. 180 మందికి పైగా గాయపడ్డారు. ఈ సంఘటన ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. శనివారం రాత్రి ఇండోనోషియా లోని తూర్పు జావా ప్రావిన్స్ లో పెర్సెబాయ  సురబాయ – అరేమా  జట్ల మధ్య ఫుట్ బాల్ మ్యాచ్ జరిగింది.

    అయితే అరేమా జట్టు ఓడిపోయింది. దాంతో ఇరు జట్ల అభిమానుల మధ్య వాగ్వాదం జరిగింది. ఈ వాగ్వాదం కాస్త ముదిరి పాకాన పడింది. ఇంకేముంది గ్రౌండ్ లోకి దిగి కొట్టుకోవడం మొదలుపెట్టారు. ఒక్కసారిగా వందల మంది గొడవకు దిగడంతో పోలీసులు బాష్పవాయవు ప్రయోగించారు. దాంతో తీవ్ర తొక్కిసలాట జరిగింది. ఆ తొక్కిసలాటలో 127 మంది చనిపోయారు. చనిపోయిన వాళ్లలో ఇద్దరు పోలీసులు కూడా ఉన్నారు. ఈ తొక్కిసలాటలో 180 మందికి పైగా గాయపడ్డారు. గాయపడిన వాళ్ళను ఆసుపత్రికి తరలించారు. 

    Share post:

    More like this
    Related

    Viral Poster : నోటి దురుసు నాయకులను ఓడిద్దాం – సోషల్ మీడియాలో వైరల్

    Viral Poster : బూతులు, నోటి దురుసు నాయకులను ఓడించాలని ఓ...

    Uttar Pradesh : స్టేషన్ మాస్టర్ నిద్రలో.. అరగంట నిలిచిన రైలు

    Uttar Pradesh : ఓ స్టేషన్ మాస్టర్ నిద్ర  ఓ ఎక్స్...

    CM Revanth : ‘దానం’ను కేంద్రమంత్రి చేస్తా..: సీఎం రేవంత్

    CM Revanth : బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి సికింద్రాబాద్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related