36 C
India
Monday, April 29, 2024
More

    KRISHNA- CHIRANJEEVI- MAHESH BABU :కృష్ణ – మహేష్ లను పరామర్శించిన చిరు

    Date:

    krishna-chiranjeevi-mahesh-babu-chiru-who-visited-krishna-mahesh
    krishna-chiranjeevi-mahesh-babu-chiru-who-visited-krishna-mahesh

    సూపర్ స్టార్ కృష్ణ , మహేష్ బాబు లను పరామర్శించారు మెగాస్టార్ చిరంజీవి. సెప్టెంబర్ 28 న కృష్ణ భార్య , మహేష్ బాబు తల్లి ఇందిరాదేవి మరణించిన సంగతి తెలిసిందే. అయితే సోషల్ మీడియాలో కృష్ణ , మహేష్ లను పరామర్శించారు చిరు కానీ స్వయంగా వెళ్ళలేదు నిన్న.

    ఎందుకంటే ముందుగా నిర్ణయించిన కార్యక్రమం గాడ్ ఫాదర్ ప్రీ రిలీజ్ ఫంక్షన్ సెప్టెంబర్ 28 న అనంతపురంలో జరిగింది. కాబట్టి ఆ వేడుకకు వెళ్లారు మెగాస్టార్ చిరంజీవి. దాంతో నిన్న మహేష్ – కృష్ణ లను పరమరించలేకపోయారు. దాంతో ఈరోజు ఫిలింనగర్ లోని మహేష్ బాబు ఇంటికి వెళ్లి కృష్ణ – మహేష్ బాబు లను పరామర్శించారు. ఇందిరాదేవి చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం కృష్ణ – మహేష్ బాబు లతో కొద్దిసేపు ముచ్చటించారు. 

    Share post:

    More like this
    Related

    AB Venkateswara Rao : కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్‌లో ఏబీ వెంకటేశ్వరరావు కేసు విచారణ – తీర్పును వాయిదా వేసిన ట్రిబ్యునల్

    AB Venkateswara Rao : కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్‌లో ఏబీ వెంకటేశ్వరరావు...

    Dubai : దుబాయ్ లో మరో అద్భుతం..ప్రపంచంలోనే అతి పెద్ద ఎయిర్ పోర్ట్ నిర్మాణం..

    Dubai : దుబాయ్ ఇదొక భూతల స్వర్గం. ప్రపంచంలో సంపన్నదేశంగా కొలువబడుతున్న...

    CM Jagan : షర్మిల, రేవంత్ రెడ్డిపై ఏపీ సీఎం సంచలన వ్యాఖ్యలు

    CM Jagan : ఎన్నికల వేళ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న...

    TDP : వైసీపీని వీడి టీడీపీలో చేరిన 5 కుటుంబాలు

    TDP : ఈరోజు అచ్చంపేట మండలం కోనూరు గ్రామానికి చెందిన...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related