35.1 C
India
Thursday, May 9, 2024
More

    March 31 : మార్చి 31 లోపు మీరు చేయాల్సిన పనులు ఇవే..

    Date:

    March 31
    March 31

    March 31 : మ్యూచువల్ ఫండ్స్  లో మదు పు చేస్తున్నవారు రీ కేవైసీ పూర్తి చేసుకోవాలని తెలిపారు. బ్యాం కుల్లో ఆధార్ పాన్ కార్డు లేకపోతే కేవైసీని అప్డేటెడ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఐటీ రిటర్న్ అప్డేటెడ్ రైటర్స్ దాఖలు చేయాలి.

    ఎస్బిఐ అమృత్ కలశ్ ప్రత్యేక డిపాజిట్ వ్యవది ముగియనుంది. గృహ రుణాలపై పలు బ్యాంకులు ఇస్తున్న ప్రత్యేక రాయితీ లు మార్చి 31 వరకే అందుబాటులో ఉంటాయి. కాబట్టి ప్రజలు జాగ్రత్త వహించి పైన చెప్పిన విధంగా డాక్యుమెంట్లను కేవైసీని సిద్ధం చేసుకోవాల్సి ఉంటుంది.

    Share post:

    More like this
    Related

    Chandrababu : ఓటేసిన వారిని జగన్ కాటేస్తాడు: చంద్రబాబు

    Chandrababu : ఓటేసిన వారిని కాటేసే రకం జగన్ దని నారా...

    Uttam Kumar Reddy : తడిసిన ధాన్యాన్నీ మద్దతు ధరకు కొనుగోలు చేస్తాం – మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

    Uttam Kumar Reddy : ఇటీవల కురిసిన వానలకు తడిసిన ధాన్యాన్ని...

    Shobhita Rana : ఫోటోలు: 2-పీస్ బికినీలో సూపర్ ఫోజులిచ్చిన శోభిత

    Shobhita Rana : శోభిత ధూళిపాల మూవీస్, వెబ్ సిరీస్‌లో...

    Maruti Suzuki Swift : మరింత కొత్తగా మారుతీ సుజుకీ స్విఫ్ట్‌.. ధర రూ.6.50 లక్షలు..

    Maruti Suzuki Swift : భారత్‌లో ఎక్కువ ఆదరణ పొందిన హ్యాచ్‌...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    March Deadline : మార్చి డెడ్ లైన్స్ మరిచిపోయారా? చివరి తేదీలు ఇవే..

    March Deadline : ఈ ఆర్థిక సంవత్సరం మార్చి నెలలో ముగుస్తుందనే...

    Plot Registration : ఇల్లు లేదా ప్లాట్ రిజిస్ట్రేషన్ గురించి తెలుసుకోండి

    Plot Registration : ఈ రోజుల్లో సొంతింటి కల నెరవేర్చుకోవాలని అందరు...