హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ వివాహంపై ఇంట్రెస్టింగ్ న్యూస్ చక్కర్లు కొడుతుంది. బాలివుడ్ నిర్మాత జాకీ భగ్నానీతో ఆమె ప్రేమలో వున్న సంగతి తెలిసిందే . అయితే తాజాగా ఈ ఏడాది ఫిబ్రవరి 22 న గోవాలోని ఓ రిసార్ట్ లో వీరి పెళ్లి జరుగబోతుందంటూ పలు వెబ్ సైట్లు తమ కథనాల్లో పేర్కోన్నాయి. కుటుంబ సభ్యులు , సన్నిహితుల సమక్షంలో పెళ్లి జరుతుందని తెలిపాయి. ఈ వార్తలు నెట్టింట్లో వైరల్ గా మారాయి.