– సెంచరీ కోసమే ఆడాడు.. జట్ట విజయం కోసం ప్రయత్నించలేదు
Rohit Sharma Trolls : సిఎస్ కెతో ముంభైకి ఆదివారం జరిగిన క్రికెట్ మ్యాచ్ లో రోహిత్ సెంచరీ కోసమే ఆడాడు కానీ.. జట్టు విజయం కోసం ఏమాత్రం ప్రయత్నం చేయలేదని ట్విటర్లో ట్రోలింగ్ చేశారు. అతడు ‘సెల్ఫిష్’ అంటూ హ్యాష్ ట్యాగ్ ను ట్రెండ్ చేస్తున్నారు. అయితే రోహిత్ ఒక్కడే నిలబడినా మిగతా ప్లేయర్ల నుంచి సహకారం అందలేదని అతడి ఫ్యాన్స్ కౌంటర్ ఇచ్చారు. మ్యాచ్ చివరలో అతడు స్ట్రైకింగ్ కూడా సరిగా రాలేదని, దానికి అతడేం చేస్తాడంటూ రోహిత్ అభిమానులు మండిపడుతున్నారు.