March 31 : మ్యూచువల్ ఫండ్స్ లో మదు పు చేస్తున్నవారు రీ కేవైసీ పూర్తి చేసుకోవాలని తెలిపారు. బ్యాం కుల్లో ఆధార్ పాన్ కార్డు లేకపోతే కేవైసీని అప్డేటెడ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఐటీ రిటర్న్ అప్డేటెడ్ రైటర్స్ దాఖలు చేయాలి.
ఎస్బిఐ అమృత్ కలశ్ ప్రత్యేక డిపాజిట్ వ్యవది ముగియనుంది. గృహ రుణాలపై పలు బ్యాంకులు ఇస్తున్న ప్రత్యేక రాయితీ లు మార్చి 31 వరకే అందుబాటులో ఉంటాయి. కాబట్టి ప్రజలు జాగ్రత్త వహించి పైన చెప్పిన విధంగా డాక్యుమెంట్లను కేవైసీని సిద్ధం చేసుకోవాల్సి ఉంటుంది.