22.2 C
India
Saturday, February 8, 2025
More

    వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన నాట్స్

    Date:

    ఉత్తరవినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన నాట్స్ అమెరికా తెలుగు సంఘం వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇంట్లో పిల్లలు ఆడుకునే ఎలక్ట్రానిక్ పరికరాలను కాస్త రిపేర్ కాగానే పడేస్తుంటారు చాలామంది. అయితే అలాంటి వస్తువులు చిన్న పాటి రిపేర్ తో బాగవుతాయి….. అలాగే ఆడుకునే పేద పిల్లలు కూడా ఉంటారు. అందుకే చిన్న చిన్న రిపేర్లు ఉన్నాయని , లేకపోతె చాలా రోజులుగా వాడుతున్నామని భావించి వాటిని పడేసే బదులు మాకు ఇస్తే నిరుపేద పిల్లలకు ఆ వస్తువులను ఇస్తామని , వాళ్లకు ప్రయోజనకారిగా ఉంటాయని ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది ఉత్తర అమెరికా తెలుగు సంఘం.

    ల్యాప్ టాప్ , మొబైల్ ఫోన్స్ , కంప్యూటర్లు , కీబోర్డులు , కెమెరాలు , స్పీకర్లు తదితర ఎలక్ట్రానిక్ వస్తువులను సేకరించి పేద వాళ్లతో పాటుగా శరణార్థులైన పిల్లలకు రిపేర్ చేసి ఇచ్చే కార్యక్రమం చేపట్టింది ఉత్తర అమెరికా తెలుగు సంఘం. కరోనా కష్టకాలంలో తెలుగమ్మాయి శ్రావ్య ఇలాంటి కార్యక్రమాన్ని చేపట్టగా అప్పటి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శ్రావ్య ని అభినందించాడు. 

    Share post:

    More like this
    Related

    Actor Sonu Sood : తన అరెస్ట్ వారెంట్ వార్తలపై క్లారిటీ ఇచ్చిన నటుడు సోనూసూద్

    Actor Sonu Sood : నటుడు సోనూ సూద్‌పై అరెస్ట్ వారెంట్ జారీ...

    Nagarjuna : బీజేపీ లోకి నాగార్జున..? కుటుంబంతో కలిసి మోడీ దగ్గరకు..

    Nagarjuna : టాలీవుడ్‌ ప్రముఖ నటుడు అక్కినేని నాగార్జున ఇటీవల తన కుటుంబంతో...

    interest rates : లోన్లు తీసుకున్న వారికి గుడ్‌న్యూస్.. వడ్డీరేట్లు తగ్గించిన ఆర్బీఐ

    interest rates : ఆర్బీఐ శుభవార్త తెలిపింది. కీలక వడ్డీ రేట్లను తగ్గిస్తూ...

    EV Buses : హైదరాబాద్-విజయవాడ మధ్య ఈవీ బస్సులు: టికెట్ ధర రూ. 99 మాత్రమే!

    EV buses: హైదరాబాద్ నుంచి విజయవాడకు ప్రయాణించే వారికో శుభవార్త! ఈ రెండు...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related