34.5 C
India
Monday, May 6, 2024
More

    రాజ్ భవన్ ను ముట్టడించిన సీపీఐ

    Date:

    CPI laid siege to Raj Bhavan
    CPI laid siege to Raj Bhavan

    గవర్నర్ వ్యవస్థను రద్దు చేయాలంటూ రాజ్ భవన్ ను ముట్టడించారు సీపీఐ నాయకులు , కార్యకర్తలు. దాంతో సోమాజిగూడ లోని రాజ్ భవన్ వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కమ్యూనిస్ట్ నాయకులు , కార్యకర్తలు రాజ్ భవన్ ముట్టడికి వస్తున్నారన్న సమాచారం అందుకున్న పోలీసులు గట్టి భద్రతా చర్యలు చేపట్టారు. రాజ్ భవన్ ముట్టడికి ప్రయత్నించిన సీపీఐ నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

    Share post:

    More like this
    Related

    Viral Poster : నోటి దురుసు నాయకులను ఓడిద్దాం – సోషల్ మీడియాలో వైరల్

    Viral Poster : బూతులు, నోటి దురుసు నాయకులను ఓడించాలని ఓ...

    Uttar Pradesh : స్టేషన్ మాస్టర్ నిద్రలో.. అరగంట నిలిచిన రైలు

    Uttar Pradesh : ఓ స్టేషన్ మాస్టర్ నిద్ర  ఓ ఎక్స్...

    CM Revanth : ‘దానం’ను కేంద్రమంత్రి చేస్తా..: సీఎం రేవంత్

    CM Revanth : బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి సికింద్రాబాద్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    CM Revanth : ‘దానం’ను కేంద్రమంత్రి చేస్తా..: సీఎం రేవంత్

    CM Revanth : బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి సికింద్రాబాద్...

    Telangana : తెలంగాణలో వడదెబ్బతో 19 మంది మృతి

    Telangana : తెలంగాణలో ఎండలకు తాళలేక వృద్ధులు, దినసరి కూలీలు మరణిస్తున్నారు....

    KCR : కేసీఆర్ జనాలకు దూరమయ్యాడా?

    KCR : కేసీఆర్.. మొన్నటి వరకు రాజకీయ చతురతకు మారు పేరు....