బిగ్ బాస్ సీజన్ 7 విజేత పల్లవి ప్రశాంత్ పై పోలీసు అధికారులు కేసు నమోదు చేశారు. బిగ్ బాస్ షో తర్వాత ర్యాలీలో పలువురు కంటెస్టెంట్ ల కార్లపై దాడి ఘటనకు సంబంధించి జూబ్లీహిల్స్ పోలీసులు ప్రశాంత్ పై సుమోటోగా కేసును బుక్ చేశారు. సెక్షన్ 147, 148, 290,353 ,427 రెడ్ విత్,149 సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అలాగే పలువురు అభిమానులపైన కూడా కేసులు పెట్టినట్లు తెలుస్తుంది.
Breaking News