IPL 2024 Records : ఐపీఎల్ లో కొత్త రికార్డు నమోదయింది. ఈ సీజన్ లో తొలిరోజు చెన్నై, ఆర్ సి బి మ్యాచ్ ను స్టార్ లో ఏకంగా 16.8 కోట్ల మంది చూశారు. ఇప్పటివరకు ఏ సీజన్లోనైనా పెళ్లి రోజు మ్యాచ్ ఇంతమంది తొలగించడం ఇదే మొదటిసారి అని చెప్పుకో వచ్చు.
ఈ మ్యాచ్ ను ఏకకాలంలో 6.1 కోట్ల మంది చూశారు. రికార్డు స్థాయిలో 12,76 కోట్ల నిమి షాలు ప్రజలు వీక్షించారు. జియో సినిమా డిజిటల్ లో 11.3 కోట్ల మంది మ్యాచ్ ను తిలకించారు.
ఐపీఎల్ హిస్టరీలోనే ఇంతమంది చూడడం ఇదే ప్రధమమని చెప్పవచ్చు. ఐపీఎల్ మొదలైందంటే చాలు క్రికెట్ అభిమానులు టీవీలకు అతుక్కు పోవడం, మొబైల్ ఫోన్లో వీక్షించడం చేస్తుంటారు. ఎప్పుడు నియంత విధంగా స్టార్ లో 16.8 కోట్ల మంది ఈ ఐపీఎల్ మ్యాచ్ తిలకించారు అంటే మామూలు విషయం కాదు..