37.8 C
India
Monday, April 29, 2024
More

    Raghubabu Buy Acres In Amaravati : రఘుబాబు అమరావతిలో అన్ని ఎకరాలు కొన్నాడా.. దారుణంగా నష్టపోయాడంట.. 

    Date:

    Raghubabu Buy Acres In Amaravati
    Raghubabu Buy Acres In Amaravati

    Raghubabu Buy Acres In Amaravati : కమెడియన్ పృథ్వీ పేరు చెప్పగానే 30 ఇయర్స్ ఇండస్ట్రీ అనే డైలాగ్ గుర్తుకు వస్తుంది.. ఈయన అంతలా ఒకే ఒక్క డైలాగ్ తో ఫేమస్ అయ్యాడు. ఎన్నో సినిమాల్లో కమెడియన్ గా నటించిన ఈయన పోషించిన రోల్స్ అన్ని ఆడియెన్స్ ను బాగా అలరించాయి.. మరి ఈయన సినిమాల్లోనే కాకుండా రాజకీయాల్లోకి అడుగు పెట్టాడు.

    2019 ఎన్నికల నుండి పృథ్వీ వైసీపీ పార్టీలో చేరి పెద్ద హంగామానే చేసారు.. ప్రచారం కోసం ఆంధ్రప్రదేశ్ మొత్తం తిరిగారు.. ఫలితంగా సీఎం జగన్ పృథ్వీకి ఎస్వీబిసి ఛైర్మెన్ పదవి ఇచ్చారు. అయితే లైంగిక పరమైన వివాదంలో పృథ్వీ పేరు రావడంతో అతడి పదివిని కూడా కోల్పోవాల్సిన పరిస్థితి వచ్చింది.

    ఆ తర్వాత అనేక కారణాల వల్ల ఈయన జనసేన పార్టీకి మద్దతు దారుడిగా మారిపోయారు.. కమెడియన్ పృథ్వీ ఏ వ్యాఖ్యలు చేసిన సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతూనే ఉన్నాయి.. అందుకే ఈయన ఎప్పుడు నెట్టింట వార్తల్లో నిలుస్తూనే ఉన్నాడు. తాజాగా పృథ్వీ అమరావతి రాజధానిపై కీలక వ్యాఖ్యలు చేసారు..

    రాజధాని భూముల విషయంలో పృథ్వీ ఒక ఉదాహరణగా చెబుతూ ఒక విషయాన్నీ బయట పెట్టారు.. అమరావతి రాజధాని ప్రకటించిన తర్వాత అక్కడ చాలా మంది వ్యాపారవేత్తలు, సెలెబ్రిటీలు కోట్ల రూపాయలతో భూములు కొన్నారు.. అందులో ప్రముఖ నటుడు రఘుబాబు కూడా ఉన్నారట..

    రఘుబాబు కూడా కమెడియన్ గా తెలుగులో రాణిస్తున్నాడు.. ఆయన అమరావతిలో అందరిలాగానే ఆశపడి 15 ఎకరాలు కొన్నారట..  అమరావతి కూడా మరోకోకా పేట అవుతుంది అని భూముల వాల్యూ ఎక్కడికో వెళుతుంది అని ఆయన అన్నారట.. ఇప్పుడు ఏమైంది వాల్యూ మొత్తం పడిపోయింది..

    వచ్చే ఎన్నికల్లో జనసేన టీడీపీ కూటమి ప్రభుత్వం లోకి వస్తే అమరావతినే రాజధానిగా ఉంటుందని కానీ ఇప్పుడు మాత్రం అన్ని రాష్ట్రాలకు రాజధాని ఉంది ఏపీ పరిస్థితి చుస్తే బాధేస్తుంది అంటూ అమరావతి రైతులు ప్రస్తుతం దిక్కుతోచని స్థితిలో అడుక్కుంటున్నారు అన్నారు. ఈయన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

    Share post:

    More like this
    Related

    Chennai : బాల్కనీ నుంచి పడిపోయిన చిన్నారి.. కాపాడేందుకు విశ్వ ప్రయత్నం

    Chennai : తమిళనాడు రాజధాని చెన్నైలో చూలామై అనే ఒక ఎరియాలో...

    TDP : టీడీపీ ఎన్నికల ప్రచార రథంపై రాళ్లదాడి

    TDP : టీడీపీ ఎన్నికల ప్రచార రథంపై ఆదివారం రాత్రి రాళ్లదాడి...

    Sudarshana Homam : సాయి దత్త పీఠంలో బీజేపీ ఆధ్వర్యంలో సుదర్శన హోమం..

    భారీ సంఖ్యలో తరలివచ్చిన అభిమానులు Sudarshana Homam : అమెరికాలోని న్యూ...

    Power Cut : అరగంట విద్యుత్ కట్.. డీఈ సస్పెన్షన్

    Power Cut : అరగంట విద్యుత్ నిలిచిపోయిన నేపథ్యంలో ఓ డీఈని...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Andhra Pradesh : ఆంధ్ర ప్రదేశ్ లో  పసుపు వనం

    Andhra Pradesh : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో గద్దె దించడానికి జనసేన,తెలుగుదేశం,బీజేపీ...

    Andhra Pradesh : ఓటు హక్కుతో ఆస్తి హక్కు కోసం ఆంధ్రుల ఆఖరి పోరాటం!

    Andhra Pradesh : నది- నాగలి నేర్పిన నాగరిక మట్టి మనుషులం...

    Elon Musk : ఎలన్ మస్క్ ఇండియా పర్యటన వాయిదా, ఏపీకి మేలు చేస్తుందా?

    Elon Musk : టెస్లా అధినేత ఎలన్ మస్క్ ఈ నెల...

    NV Ramana : రైతులకు రిజర్వేషన్లు కల్పించాలి: మాజీ జస్టిస్ ఎన్వి రమణ

    NV Ramana : దేశానికి అన్నం పెడుతున్న అన్నదాతకు గుర్తింపు తగ్గడం...