Earthquake : తిరుపతి, నెల్లూరు జిల్లాలలోని పలు ప్రాంతాల్లో భూప్రకంపనలు సంభవించాయి. నెల్లూరు జిల్లాలోని నాయుడుపేట, విన్నమాల, పేరదవాడ, శ్రీనివాసపురంలో తిరుపతి జిల్లాలోని దొరవారి సత్రం లో భూమి పంపించింది.
దీంతో ప్రజలు భయంతో ఇళ్ల నుంచి బయటికి పరుగు లు తీశారు. సుమారు మూడు సెకండ్ల పాటు భూమి పంపించినట్లు స్థానికులు తెలిపా రు. గతంలో ఎన్నడూ కూడా ఈ స్థాయిలో భూమి కంపించలే దని స్థానికులు తెలిపారు.
భూకంపం వల్ల ఇళ్లలో ఉన్న సామాన్లు సైతం కింద పడ్డాయని స్థానికులు తెలిపారు. ఈ స్థాయిలో భూ మి కనిపించడం వల్ల చాలా భయభ్రాంతులకు గుర య్యామ ని వారు తెలిపారు.