Love marriages : ఏపీలో ప్రేమ వివాహాలు కొందరు నేతలకు కలిసోస్తున్నాయి. తాము అందలమెక్కాలనుకున్న కుదరనివారికి వారి భార్యల సామాజిక వర్గాల కలిసోస్తున్నాయి. ఏపీలో ఉషశ్రీ చరణ్.. ఏపీ మంత్రి.. కళ్యాణదుర్గం ఎమ్మెలే జొన్నగల గడ్డ పద్మావతి శింగమనమల ఎమ్మెల్యే. కురుప దీపిక హిందూపురం వైసీపీ ఇన్చార్జి. వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు ఈమె |సిద్ధమవుతున్నారు. అయితే ఈ ముగ్గురికి కామన్ పాయింట్లు ఉన్నాయి. అందరివీ ప్రేమ వివాహాలే. ముగ్గరూ వైసీపీకి చెందిన కీలక ముగ్గురిదీ ఉమ్మడి అనంతపురం జిల్లా నేతలు. ఈ
అయితే ఇక్కడ వీరి భర్తలు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారు. వీరు మాత్రం ఇతర సామాజిక వర్గానికి చెందివారు. ప్రేమ వివాహం చేసుకున్నారు. ఇదే వారికి కలిసి వచ్చింది.
కళ్యాణదుర్గం గతంలో టీడీపీకి కంచుకోట. వైసీపీ నుంచి ఆమె గెలిచి ఏకంగా మంత్రి అయ్యారు. భర్త శ్రీ చరణ్ రెడ్డి కాగా, ఆమె కురుమ సామాజిక వర్గానికి చెందిన వారు. ఈ నియోజకవర్గంలో కురుమ సామాజిక వర్గానికి చెందిన వారి ఓట్లు ఎక్కువ. ఇదే ఆమెకు కలిసి వచ్చింది. ఇక శింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి భర్త ఆలూరు సాంబశివరెడ్డి. ఆయన విద్యాసంస్థలకు అధిపతి. పద్మావతి ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన మహిళ. వీరిది ప్రేమ వివాహం. సాంబశివరెడ్డి ఎమ్మెల్యే కావాలనుకున్నా కుదరలేదు. శింగనమల ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం కావడంతో ఆయనకు దక్కలేదు. దీంతో భార్యను బరిలో దింపి ఎమ్మెల్యే చేశారు. వీరు ముందు నుంచి వైఎస్ అభిమానులు. ఆ తర్వాత జగన్ వెంట నడిచారు. ఇక హిందూపూర్ నుంచి దీపిక వైసీపీ నియోజకవర్గ ఇన్చార్జిగా ఉన్నారు. ఆమె భర్త వేణుగోపాల్ రెడ్డి. ఆమె ఇతర సామాజిక వర్గానికి చెందినవారు. ఇప్పుడు ఈ ముగ్గురి ప్రేమ వివాహాల కారణంగా భర్తకు మేలు జరిగిందని అంతా చర్చించుకుంటున్నారు.
ReplyForward
|