CP Radhakrishnan : తెలంగాణ గవర్నర్ గా సిపి రాధాకృష్ణన్ నేడు బాధ్యతలు తీసుకుంటున్నారు. సిపి రాధాకృష్ణన్ తమిళనాడుకు చెందిన వారు. కోయంబత్తూరు లోక్ సభ స్థానం నుంచి రెండుసార్లు బిజెపి ఎం పీగా ఎన్నికయ్యారు.
రాష్ట్ర బిజెపి చీఫ్ గానూ ఆయన పని చేశారు. ఆల్ ఇండియా కాయర్ బోర్డు చైర్మన్ గా 2016 నుండి 2019 వరకు ఆయన సేవలు అందించారు. గతేడాది ఫిబ్రవరిలో జార్ఖండ్ గవర్నర్ గా బాధ్యతలు తీసుకున్నారు.
ఇప్పుడు తెలంగాణ గవర్నర్, గా పుదుచ్చేరి ఇం చార్జ్ లెఫ్ట్ నెంట్ గవర్నర్ పనిచేయనున్నారు. ఇప్ప టివరకు పని చేసిన గవర్నర్ రాజీనామా చేసి హ్యాపీగా పోటీ చేస్తున్న నేపథ్యంలో తెలంగాణ గవర్నర్ బాధ్యతలను సిపి రాధాకృష్ణన్ కు కేంద్రం అప్పగించింది.